Saturday, June 10, 2023

తెలంగాణ

బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతి ఏమిటి..?

దమ్ముంటే వాస్తవాలను ప్రజల ముందుంచండి.. రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసి సంబురాలు చేసుకుంటున్నారు.. కమిషన్ల కోసం దళిత బందు.. లీడర్లకు 111 జీఓ రద్దు.. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది...

మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో పూజలు..

అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహణ..హైదరాబాద్, 03 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :శనివారం రోజు మంత్రి హరీష్ రావు జన్మదిన సందర్భంగా...

పేలక ముందే పట్టేశారు..

ములుగు జిల్లా పోలీస్ ల ఘనత.. జూన్ 1, 2023న నిర్వహించిన విజయవంతమైన ఆపరేషన్ లో, వెంకటాపురం పోలీస్ స్టేషన్లోని పోలీసు అధికారులు, ఎస్.ఐ. పేరూరు, వారి...

తెలంగాణ మలిదశ ఉద్యమంలో గ్రేటర్ హైదరాబాద్ లోఅగ్రగామి యోధుడు ఎంబి కృష్ణ యాదవ్..

తెలంగాణ మలిదశ ఉద్యమంలో టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా.. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ గా, టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా...

కిషన్ రెడ్డిపై హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అసహనం.. !

తాను హైదరాబాద్ లో ఉన్న విషయం తెలిసికూడా గోల్కొండ కోటలో కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావోత్సవాలకు తనను ఆహ్వానించ కపోవడంపై అసంతృప్తి వ్యక్తం...

ఐఏఎస్ కు సెలెక్ట్ అయినా భువన ప్రశాంత్ కు అభినందనలు..

పద్మావతి నగర్ కాలనీకి చెందిన సీజీఎం కృష్ణయ్య కొడుకు భువన ప్రశాంత్ మొదటి ప్రయత్నంలోనే ఐఎఎస్ కు సెలక్ట్ కావడం గర్వకారణం అని.. కాలనీకి చెందిన...

తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో రాష్ట్ర అవతరణ వేడుకలు..

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. ఈ...

రాష్ట్ర బీసీ కమిషన్ లో ఘనంగా నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలు..

రాష్ట్రం 10 ఏళ్లలోనే ఊహించని ప్రగతిని సాధించిందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. ప్రభుత్వం సగర్వంగా...

అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లిని మరిచిన పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం, దశాబ్ది ఉత్సవాల పేరుతో ఘనంగా నిర్వహిస్తుంటే రాష్ట్రం లోనే నెంబర్ వన్ మున్సిపల్ కార్పోరేషన్...

1200 మంది బలిదానం చేసుకొని తెలంగాణ సాధిస్తే కెసిఆర్ కుటుంబం పాలయ్యింది..

విమర్శించినా మాజీ ఎంపీ లు బూర నర్సయ్య గౌడ్, విశ్వేశ్వర్ రెడ్డిలు.. 10 ఏళ్లలో తెలంగాణలో కెసిఆర్ కుటుంబం దండుకున్నంత ధరణి భూతాన్ని తెలంగాణ ప్రజలపైకి వదిలింది ఉద్యమకారులను వదిలి...
- Advertisement -spot_img

Latest News

మరిపడలో ఘోర విషాదం..

పెండ్లయిన మూడు నెలలకే రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు నారాయణ (27), అంజలి(22) మృతిచెందారు. ఈ విషాద సంఘటన శుక్రవారం మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో నింపింది....
- Advertisement -spot_img