న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా హైబీపీతో బాధపడుతన్న వారి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఓ రిపోర్టును రిలీజ్ చేసింది. హైబీపీతో బాధపడుతున్న ప్రతి అయిదుగురిలో...
తెలంగాణలో ముస్లింలు సేఫ్ గా ఉన్నారు: ఒవైసీ
ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముస్లింలు సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేశారు....
బెంగళూరు : సూర్యుడి రహస్యాలను శోధించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన మిషన్ ఆదిత్యఎల్1 ప్రయోగంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. భూమికి...
న్యూఢిల్లీ: కెనడాకు చెందిన సీనియర్ దౌత్యవేత్త ను .. భారత్ బహిష్కరించింది. అయిదు రోజుల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. కెనడాలో ఖలిస్తానీ నేత...
ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం ప్రకటన
అనూహ్య నిర్ణయాలు ఉంటాయని ప్రతిపక్షం అనుమానం
న్యూఢిల్లీ : పార్లమెంట్ 'ప్రత్యేక' సమావేశాలు సోమవారం...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...