Wednesday, May 22, 2024

Featured

యూపీఎస్సీ సివిల్స్ 2022 ఫలితాలు విడుదల..

సివిల్స్ 2022లో 933 మందిని ఎంపిక చేసిన యూపీఎస్సీజనరల్ కోటాలో 345 మంది ఎంపికతొలి ర్యాంకు సాధించిన ఇషితా కిశోర్నారాయణపేట ఎస్పీ కూతురుకు మూడో ర్యాంకు.. న్యూ...

భారతీయులను అక్కున చేర్చుకున్నారు

సిడ్నీలో ప్రవాస భారతీయులతో సమావేశం ఆస్ట్రేలియాకు మళ్లీ వస్తానన్న తన వాగ్దానం నిలుపుకున్నానని మోదీ వెల్లడి క్రికెట్, కర్రీ, కామన్‌వెల్త్.. భారత్ - ఆస్ట్రేలియాలను కలిపి వుంచుతాయి ఇప్పుడది '3డీ'గా...

ఐ.ఎన్.టి.యూ.సి. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శీలం రాజ్ కుమార్ గంగపుత్ర

హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 ఐ.ఎన్. టి.యూ.సి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు శీలం రాజ్ కుమార్ గంగపుత్ర.. ఈ...

ప్రతీసారి సరికొత్త సవాళ్లు ఎదురవుతాయి

ఎన్నికల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై యూనిట్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన డీజీపీ అంజనీ కుమార్‌ తమ అనుభవాలను వివరించిన కర్ణాటక ఎన్నికల పరిశీలకులుగా వెళ్లిన అధికారులు హైదరాబాద్‌...

ఆదాబ్‌ కథనానికి అధికారుల్లో కదలిక

‘కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా’ శీర్షికన కథనం ప్రచురణ.. 21 మే 2023 ఆదాబ్‌ కథనంపై చర్యలు.. ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన రూముల కూల్చివేత.. హైదరాబాద్‌ :...

పఠాన్‌ చెరు నియోజకవర్గంలో ‘ఆదాబ్‌’ కథనంతో అలజడి

ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రభుత్వ యంత్రాంగం బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందా? కాంగ్రెస్‌ నాయకుడు కాట శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రశ్నించినా.. చలనం లేని ప్రభుత్వం.. కబ్జాతో సంబంధం ఉన్న అధికార...

మాఫియా కింగ్‌ కేసీఆర్‌..

జంట నగరాల విధ్వంసానికి కుట్ర చేస్తున్నాడు.. భారీ భూ కుంభకోణానికి తెరతీశాడు.. జీఓ 111 రద్దు చేయడం జంట నగరాలపై బాంబువెయ్యడమే.. విలేఖరుల సమావేశంలో విరుచుకుపడ్డ రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ :...

తెలంగాణ ఐసెట్‌ హాల్‌ టికెట్స్‌ విడుదల

మే 26, 27 తేదీల్లో రెండు సెషన్లలో పరీక్ష నిర్వహణ.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12-30 గం. వరకు పరీక్ష.. ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాలు ఈ పరీక్ష...

కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే..

ఏం సాధించారని కేసీఆర్‌ దశాబ్ది ఉత్సవాలు…? ప్రజల్లో పేరున్న వారికే టికెట్లు.. సర్వే నివేదికలను ఆధారం చేసుకునే టిక్కెట్స్‌ ఇస్తాం.. తెలంగాణాలో బీజేపీయే బీ.ఆర్‌.ఎస్‌. కు పోటీ.. నాయకులు నిత్యం...

రాష్ట్రపతికి ఇచ్చే విలువ ఇదేనా..?

పార్లమెంట్‌ ప్రారంభంలో రాష్ట్రపతి ముర్ముకు ఆహ్వానం పంపకపోవడం దుర్మార్గం.. తీవ్ర విమర్శలు చేసిన జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే న్యూ ఢిల్లీ : నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవానికి...
- Advertisement -

Latest News

ప్ర‌భుత్వ స్కూల్ యూనిఫామ్ కుడితే రూ.50

సర్కార్ బడులంటే గింత చులకనా.! పేదోడికి విద్యనందించేందుకు సవాలక్ష షరత్ లు ఓ పోలిటీషియన్ అంగీ, ప్యాంట్ ఇస్త్రీ చేస్తే రూ.100లు బిల్లుల చెల్లింపుల్లో కమీషన్ టెస్కో ద్వారా క్లాత్ లు...
- Advertisement -