Thursday, March 28, 2024

ఐ.ఎన్.టి.యూ.సి. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శీలం రాజ్ కుమార్ గంగపుత్ర

తప్పక చదవండి

హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 ఐ.ఎన్. టి.యూ.సి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు శీలం రాజ్ కుమార్ గంగపుత్ర.. ఈ సందర్భంగా ఆయనను తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర.. హనుమకొండలోని ఐ.ఎన్.టి.యూ.సి. కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి.. పుష్పగుచ్ఛము అందించి.. శాలువాతో ఘనంగా సత్కరించి.. అభినందనలు తెలిపారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ గంగపుత్రుల అభ్యున్నతికి కృషిచేస్తూ మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు