Saturday, July 27, 2024

బిజినెస్

ఎల్‌ఐసీలో కొత్త జీవన్‌ కిరణ్‌ పాలసీ

ముంబై : ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ).. గురువారం జీవన్‌ కిరణ్‌ (ప్లాన్‌ నం.870) పేరుతో ఓ కొత్త పాలసీని...

బడ్జెట్ ధరలోనే రెడ్‌మీ12 సిరీస్ ఫోన్లు..

ఆగస్టు ఒకటో తేదీన లాంచింగ్.. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ అనుబంధ బ్రాండ్ రెడ్‌మీ.. తన రెడ్‌మీ12 సిరీస్ ఫోన్ల టీజర్ రిలీజ్...

జీవన్ కిరణ్ పేరిట ఎల్ఐసీ కొత్త ప్లాన్..

ఎన్నెన్నో బెనిఫిట్స్.. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తన కస్టమర్ల కోసం సరికొత్త టర్మ్ పాలసీ అందుబాటులోకి తెచ్చింది. జీవన్ కిరణ్ పేరుతో తీసుకొచ్చిన ఈ...

తక్కువ ధరకే లగ్జరీ కారు…..?

తక్కువ ధరకే టెస్లా నుంచి లగ్జరీ కారు.. రేటు ఎంతంటే.. ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న టెస్లా..భారత మార్కెట్‌పై కన్నెసింది. ఇక్కడ అధికంగా పన్నులు...

న్యూర్చుర్‌ డాట్‌ ఫార్మ్‌ యొక్కబీ టు బీ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ న్యూర్చుర్‌ డాట్‌ రిటైల్‌..

ఆన్‌లైన్‌-ప్రత్యేక ఉత్పత్తుల ఆవిష్కరణతో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభాన్ని వేడుక చేస్తోంది భారతదేశపు అతిపెద్ద బీ 2 బీ ఏజీ - ఇన్‌పుట్‌ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన న్యూర్చుర్‌...

థ్రెడ్స్‌పై యూజర్లకు తగ్గిన ఆసక్తి

న్యూఢిల్లీ : ట్విట్టర్‌కు పోటీగా మెటా తీసుకొచ్చిన థ్రెడ్స్‌ ప్లాట్‌ఫామ్‌లో యూజర్ల యాక్టివిటీ 70 శాతం పడిపోయిందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ రిపోర్ట్‌ చేసింది. ఈ ఏడాది...

చమురు ధర తగ్గినా..

పెట్రో రేట్లు తగ్గడం లేదు.. ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి.. ప్రశ్నిస్తున్న సామాన్య ప్రజలు.. అంతర్జాతీయ మార్కెట్‌లో 2014లో బ్యారెల్‌ ముడిచమురు ధర 113 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోలు ధర లీటరు...

తగ్గిన బంగారం ధరలు…

ఇటీవల దూకుడుగా పెరిగిన బంగారం ధర తిరిగి తగ్గుముఖం పట్టింది. శుక్రవారం హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో తులం 24 క్యారట్ల పుత్తడి ధర రూ.310 మేర క్షీణించి...

హైదరాబాద్‌ వేదికగా ‘‘ఎలివేట్ ఎక్స్‌పో’’ పేరుతో దక్షిణాదిలోనేఅతిపెద్ద మార్కెటింగ్, టెక్నాలజీ ఎగ్జిబిషన్..

నగరంలోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో జూలై 20, 21 తేదీల్లో కొనసాగుతున్న మార్కెటింగ్ ఎక్స్‌పో.. నగరంలోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ వేదికగా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మార్కెటింగ్ అండ్ టెక్నాలజీ...

శ్రీనివాస హియరింగ్ సెంటర్ ప్రారంభోత్సవం..

కార్యక్రమంలో పాల్గొన్న ఆడియోలజిస్ట్ డాక్టర్ సురేష్.. అత్యధునిక టెక్నాలజీతో శ్రీనివాస హియరింగ్ సెంటర్ గురువారం రోజున సికింద్రాబాద్ తాజ్ మహల్ హోటల్ దగ్గరలో వాసవి టవర్స్ లో...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -