పద్మావతి నగర్ కాలనీకి చెందిన సీజీఎం కృష్ణయ్య కొడుకు భువన ప్రశాంత్ మొదటి ప్రయత్నంలోనే ఐఎఎస్ కు సెలక్ట్ కావడం గర్వకారణం అని.. కాలనీకి చెందిన బొడ్డోజు భాస్కరాచారి అడ్వకేట్, కాలనీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, పద్మరెడ్డి, రవి, రంగయ్య, మధుసూదన్ రావు, యాదగిరి, కృష్ణారెడ్డి మొదలగు వారు పాల్గొని అభినందనలు తెియజేశారు.ఐఎఎస్ గా సెలక్ట్ కావడం గర్వకారణం అని సంతోషం వ్యక్తం చేశారు. భువన ప్రశాంత్ ను రోల్ మోడల్ గా తీసుకొని కాలనీలోని మిగతా పిల్లలు తమ ఆశలను, ఆశయాలను సాధించలని ఈసందరభంగా అడ్వకేట్ భాస్కరా చారి కోరారు.