Friday, April 19, 2024

కిషన్ రెడ్డిపై హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అసహనం.. !

తప్పక చదవండి

తాను హైదరాబాద్ లో ఉన్న విషయం తెలిసికూడా గోల్కొండ కోటలో కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావోత్సవాలకు తనను ఆహ్వానించ కపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు బండారు దత్తాత్రేయ.. తాను ఒక రాష్ట్రానికి గవర్నర్ నని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా కూడా తనను గుర్తించకపోవడం సరికాదని మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ సందర్బంగా దత్తాత్రేయ తన ఆవేదన వ్యక్తం చేసారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు