పద్మావతి నగర్ కాలనీకి చెందిన సీజీఎం కృష్ణయ్య కొడుకు భువన ప్రశాంత్ మొదటి ప్రయత్నంలోనే ఐఎఎస్ కు సెలక్ట్ కావడం గర్వకారణం అని.. కాలనీకి చెందిన బొడ్డోజు భాస్కరాచారి అడ్వకేట్, కాలనీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, పద్మరెడ్డి, రవి, రంగయ్య, మధుసూదన్ రావు, యాదగిరి, కృష్ణారెడ్డి మొదలగు వారు పాల్గొని అభినందనలు తెియజేశారు.ఐఎఎస్ గా...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...