రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, బోగరపు దయనంద్, దండే విట్ఠల్, నవీన్ కుమార్, రఘోత్తము రెడ్డి, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రెటరీ
డా. నరసింహ చార్యులు, బి.ఆర్.యస్. ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి, గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..
తప్పక చదవండి
-Advertisement-