Saturday, May 18, 2024

vote

ఖైరతాబాద్ ఓటర్ల చూపు మన్నే వైపు

సీట్ల కేటాయింపులో మార్పులు చేర్పులు ఉంటాయన్నకేసీఆర్‌ వ్యాఖ్యలపై ఆశగా ఎదురు చూస్తున్న మన్నే వర్గం.. నియోజకవర్గంలో దానంకు అసమ్మతి సెగ.. ఆయనను స్వంత పార్టీ నేతలే దూరం పెడుతున్నారా ? ఖైరతాబాద్‌లో మన్నేకు పాజిటివ్‌, దానంకు నెగటివ్‌.. మన్నే గోవర్ధన్‌కు టికెట్‌ ఇవ్వాలని పట్టుబడుతున్న నేతలు.. పలు సర్వేలు సైతం మన్నేకు అనుగుణంగా ఉన్నాయి.. కేసీఆర్‌గారు ఖైరతాబాద్‌ నియోజకవర్గంపై జర నజర్‌ పెట్టండిపిలిస్తే...

ఓటు ప్రాధాన్యత యువతకు చెప్పండి

విస్తృతంగా ప్రచారం కల్పించాలి - జిల్లా కలెక్టర్‌ వి పి గౌతమ్‌ఖమ్మం : ఓటు ప్రాధాన్యతను యువతకు తెలియజేసేలా, 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా నమోదు అయ్యెలా బి.ఎల్‌. ఓలు తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించాలని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ అన్నారు. ఓటర్లకు సంబంధించి పెండిరగ్‌ దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌...

ఆజ్ కి బాత్

సర్కార్‌ సంక్షేమ పథకం కోసంసాహో అనని ..రాజకీయ నాయకుడు ఇచ్చేచిల్లర పైకం కోసం చిందులు వేయని..నేతల ఇంటి ముందు కాపల కాయని..నోటుకి అమ్ముడు పోయిఓటు వేయని…కమిషన్‌ ల కోసం కక్కుర్తి పడని..అమ్ముడు పోని.. ఆశలేని ఓటర్లు ఎందరు..?దుర్భిణి పెట్టి వెతికినా కనిపిస్తారా..?కష్టమే సుమా..- సుమన్‌ గౌడ్‌

ఆజ్ కి బాత్

జమీలి ఎన్నికలతో ఎవరికి లాభం…బీజీపీ వ్యూహం ఏమిటి..?అర్థమయ్యేలా జనాలకు చెప్పాలి కదా..చంద్రునిపై అడుగెట్టాం..సూర్యుని వైపు దృష్టి పెట్టాం..టెక్నాలజీ పెరుగుతోంది ..రాజకీయ వ్యూహాలు మాత్రం ప్రజలను రాచి రంపాన పెడుతూనే వున్నాయి…మీరెలాగైనా చావండి..మీకు ఓటేస్తున్న మమ్మల్ని బ్రతక నివ్వండి…ఒకరు దేశాన్ని ఉద్దరిస్తా అంటాడు…ఒకామె తెలంగాణను రక్షించాలని అంటుంది…మీరెన్ని చెప్పినా అవి గప్పాలే అని ప్రజలు గమనిస్తున్నారు...

సింగపూర్ లో మరో అధ్యక్షుడిగా ధర్మన్ ఎన్నిక…

సింగపూర్ అధ్యక్ష ఎన్నికలలో 70 శాతానికి పైగా ఓట్లను గెలుచుకున్న ధర్మన్…సింగపూర్ వాసులు 12 సంవత్సరాల తర్వాత తొలిసారిగా పోటీ చేసిన అధ్యక్ష ఎన్నికల్లో శుక్రవారం (సెప్టెంబర్ 1) ఓటు వేశారు, ఫలితంగా ధర్మన్ షణ్ముగరత్నం దేశానికి తొమ్మిదవ దేశాధినేత అయ్యారు. ఈ మాజీ సీనియర్ మంత్రి 70.4 శాతం ఓట్లతో నిర్ణయాత్మక తేడాతో...

ఆజ్ కి బాత్

ఓట్ల కోసం నోట్లు కుమ్మరిస్తారు..ఓటు వేసిన వాళ్ళను విస్మరిస్తారు..ఎన్నికలకు ముందు ఓటరుకు వున్న విలువఎన్నికల తరువాత మాయమవుతుంది..నమ్మిన నాయకుడు తమనిఆదుకోవడం లేదని బాధపడతారు..కానీ మీరు అమ్మిన ఓటుమిమ్మల్ని దహిస్తోందని తెలుసుకోలేరు..అదే మీరు చేస్తున్న తప్పు..ఇప్పటికైనా గ్రహించండి..

ఆజ్ కి బాత్

నా భారత దేశంలో విగ్రహాలకుఉన్న విలువ సాటి మనిషికి లేదా..ఆవుకున్న విలువ ఆడ మనిషికి లేదా..మద్యానికి ఉన్న విలువ ఓటుకు లేదా..వ్యాపారవేత్తకున్న విలువచదువుకున్న వ్యక్తికి లేదా..దళారులకు ఉన్న విలువరైతులకు లేదా.. కుల మతాలకు ఉన్న విలువ సాంకేతికకు లేదు..నేడు భారతదేశం అధికారం కోసం..పదవుల కోసం.. కులం కోసం..మతం కోసం కొట్టుకు చచ్చేభారతీయులం మేమే..- షారుఖ్‌...

బీసీకి కావాలి.. ఓటే బ్రహ్మస్త్రం..

భూపాలపల్లి, మంథని నియోజక వర్గాల్లో ప్రతీ రాజకీయ పార్టీలు బీసిలకు మాత్రమే టికెట్ ఇవ్వాలి… శేఖర్ నాని, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు.. హైదరాబాద్, 31 జూలై ( ఆదాబ్ హైదరాబాద్ ) :బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకునే నేతలకు బీసీల ఓటే బ్రహ్మస్ర్తం కావాలి. బీసీలను పట్టించుకోని సన్నాసి రాజకీయ...

ఆజ్ కి బాత్..

ఓటరు అడుగు పడాలి అంటరానితనాన్నినిర్మూలించే వైపు.. ఎలాంటి విబేధాలులేని వ్యవస్థ వైపు.. ఎలాంటి ప్రలోబాలకులొంగని వైపు, ఎలాంటి ఏకవర్గఅభిప్రాయం లేని వైపు, వ్యవస్థలో మార్పు వైపు,భవిష్యత్ తరాల అభివృద్ధి వైపు…అలాంటప్పుడే గాంధీజీ కలలు కన్నదేశ నిర్మాణం సాధ్యం..అంబేడ్కర్ మహాశయుడి రాజ్యాంగానికిరూపమిచ్చిన వారము అవుతాము.గుర్తు పెట్టుకోండి ఒక లక్ష రూపాయల జీతంఉన్నవారు కూడా పీల్చడానికి గాలి..లేవగానే...

ఆజ్ కి బాత్

ఉచితాల వెంట పరుగులు తీసేఓ జనమా.. బాంచన పనిచేస్తూ బతుకుడేనీ గుణమా.. నువ్వు నీ తలరాతనుతిట్టుకుంటున్నంత వరకు..తరతరాల తలరాత ఏనాటికి మారదు..పార్టీల జెండాలు మోసే ప్రజలకుతెలియకపాయే.. వారి రహస్య ఎజెండాఏందో.. మాయల ఫకీరు ప్రాణం చిలుకలోఉన్నట్లు.. ఈ రాజకీయ నాయకుల ప్రాణంనీ ఓటులో ఉంది.. అర్థమైతలే ఎందుకోతెలంగాణా మేధావుల మౌనం..సరైన సమయంలో కర్రుగాల్చి వాత...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -