Saturday, May 18, 2024

vote

నిర్బంధ ఓటింగ్‌ విధానంతోనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది

భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం. ప్రజాస్వామ్యానికి మూల స్తంభం ఎన్నికల వ్యవస్థ. భారత రాజ్యాంగం 326 ఆర్టికల్‌ ద్వారా కుల ‘మత’ ప్రాంత ‘లింగ ‘జాతి బాషా ‘అనే భేదం లేకుండా అక్షరాస్యులుకు’ నిరక్షరాస్యులకు 18 సంవత్సరాల వయస్సు నిండిన భారత జాతీయ పౌరులకు వయోజన ఓటు హక్కును...

ఆజ్ కి బాత్

ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తారోపోల్చుకొని ఓటు వేయకండి…ఎవరి చేతిలో మీ భవిష్యత్తుసురక్షితంగా ఉంటుందనిభావిస్తున్నారో వారికే ఓటు వేయండి…కొద్ది పాటి నగదు కోసం..మీ ఆత్మగౌరవాన్ని, భవిష్యత్తునుఅమ్ముకోవద్దు.. మీకు సంస్కారం ఉంది కాబట్టి చెప్పుతో కాదు… కసి తీరా ఓటుతో కొట్టు.. పెరుమాళ్ల వెంకట్‌ రెడ్డి

అధికారం ఎవరిదో తేల్చే స్వింగ్‌ సీట్లు

జైపూర్‌ : ఇటీవలి కాలంలో రాజస్తాన్‌ ప్రజలు వరుసగా రెండుసార్లు ఏ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన దాఖలాలు లేవు. కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ పోరాటంతో చెరో అయిదేళ్లు అధికారాన్ని పంచుకుంటున్నాయి. పార్టీ విజయాల్లో స్వింగ్‌ స్థానాలే కీలకంగా మారి అధికారంలోకి ఎవరు రావాలో నిర్ణయిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో ఈ స్వింగ్‌ స్థానాల్లో...

ఈనెల 14 నుంచి కాంగ్రెస్‌ బస్సు యాత్ర

119 నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారానికి సిద్ధమైన కాంగ్రెస్‌ 18న రాష్ట్రానికి రాహుల్‌ గాంధీ రాక మూడురోజుల పాటు బస్సు యాత్రలో పాల్గొనే అవకాశం హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఈ నెల 14, 15 తేదీల్లో బస్సు యాత్ర మొదలు పెట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ సమాయత్తం అవుతోంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు చేపడుతున్న బస్సు యాత్రను.....

తుది జాబితా…

తెలంగాణలో ఓటర్ల జాబితా విడుదల రాష్ట్రంలో 3.17 కోట్ల మంది ఓటర్లు.. ప్రక్షాళనలో 22 లక్షల ఓట్ల తొలిగింపు ఎన్నికలపై సమీక్షిస్తున్న సీఈసీ బృందం హైదరాబాద్‌ : తెలంగాణలో ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది ఎన్నికల సంఘం. రాష్ట్రంలో మొత్తం3,17,17,389 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. ప్రక్షాళన అనంతరం మొత్తం 22,02,168 ఓట్లను తొలగించినట్లు తెలిపింది. మొత్తం ఓటర్లలో...

ఓటుకు నోటు కేసులో రేవంత్‌కు చుక్కెదురు

విచారణకు నిరాకరించిన సుప్రీం ధర్మాసనం తిరిగి హైకోర్టుకు చేరిన కేసు వ్యవహారం న్యూఢిల్లీ : ఓటుకు నోటు కేసులో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని, ఏసీబీ పరిధిలోకి రాదంటూ రేవంత్‌ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ...

రేవంత్ రెడ్డి భవితవ్యం ఏమిటి..?

తాజాగా తెరమీదకు ఓటుకు నోటు కేసు.. ఈ నెల 4న విచారణ చేపట్టనున్న సుప్రీం కోర్టు.. ఈ కేసుపై 2017 నుంచి న్యాయపోరాటం చేస్తున్నమంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి.. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వ్యవహారం.. కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంటుందా..? రేవంత్ రెడ్డి కి మద్దతు తెల్పుతూ సర్దుకు పోతుందా..? లోలోపల చంకలు గుద్దుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్...

ఆజ్ కి బాత్

మనకు నచ్చిన బట్టలు కొనడానికి10 షాపులు తిరిగి గంటల సమయం కేటాయిస్తం..అలాగే మనకు నచ్చిన హీరో,నచ్చిన ఆటగాడి చర్చ కోసం ఒక్క దినం కేటాయిస్తాం..మరి మన పైసలతోనే మన తలరాతనుఅస్తవ్యస్తం చేస్తున్న రాజకీయ నాయకులచర్చకు 10 నిమిషాలు ఎందుకుకేటాయించలేకపోతున్నం..?మనకెందుకులే అనుకుంటే…ఓటు వేయకుంటే అసమర్డులే రాజ్యమేలుతారు..ఇష్ట రాజ్యాంగా పరిపాలిస్తారు…లే కదలిరా ఈసారైనా ఓటేయి.పోయేది ఏమీ లేదు..మహా...

యువత చేతుల్లోనే దేశ భవిత

ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి ప్రజల ప్రయోజనాన్ని కోరుకునే నాయకున్ని ఎన్నుకోండి వికారాబాద్‌ జిల్లా స్వీప్‌ ఐకాన్‌, సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ వికారాబాద్‌ జిల్లా : ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్క యువత తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రముఖ సినీ నటుడు, వికారాబాద్‌ జిల్లా స్వీప్‌ ఐకాన్‌ బెల్లంకొండ సాయి...

ఓటు ఆవశ్యకత పై యువత అవగాహన కలిగి ఉండాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ యస్‌. వెంకట్రావు.సూర్యాపేట :ఓటు వజ్రాయుధమని రాజ్యాంగంలో కల్పించిన ప్రతి హక్కును స్వేచ్చాయుత వాతావరణంలో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ యస్‌. వెంకట్రావు అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా సమాచార శాఖ ఆధ్వర్యంలో ఓటు హక్కు...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -