అర్థరాత్రి నుంచే వైకుంఠద్వార దర్శనం
నిత్య కైంకర్యాల తరవాత దర్శనాలకు అనుమతి
ఉత్తరద్వారా దర్శనంతో పులకించిన భక్తజనం
తిరుమల : తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకవజాము నుంచి తెరుచుకున్న వైకుంఠ ద్వారం గుండా స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా తిరుమలలో ఏడు కొండలు పూర్తిగా జనంతో నిండిపోయాయి. విఐపీలు, సామాన్యులు అంతా ఉత్తర...
తిరుపతి ఎస్వీ జూలో మరో సింహం మృతి
వృద్ధాప్యం కారణంగా చనిపోయినట్లు చెప్పారు
నాలుగు రోజుల క్రితమే మరో సింహం మృతి
తిరుపతి : తిరుపతి శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో మరో సింహం మృతి చెందింది. ప్రస్తుతం చనిపోయిన సింహం వయసు 23 సంవత్సరాలని, వృద్దాప్యం కారణంగా మృతి చెందినట్లు క్యూరేటర్ సెల్వం వెల్లడిరచారు. ఇటీవల జన్యు సంబంధిత...
తిరుమల : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో భట్టి మాట్లాడుతూ.. రెండు రాష్టాల్ర ప్రజలు సంతోషంగా ఉండాలన్నారు. డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన రోజు మరిన్ని సంక్షేమ పథకాలను ప్రారంభిస్తామని తెలిపారు. రైతు భరోసా అమలు చేయడానికి విధి...
తిరుమల : తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తిరుమలలోని కంపార్ట్మెంట్లలో వేచియున్నారు. నిన్న స్వామివారిని 56,950 మంది భక్తులు దర్శించుకోగా 20,463 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.75...
భార్య భువనేశ్వరితో కలసి రాక
తన ఇష్టదైవం వెంకటేశ్వరుడని వెల్లడి
తిరుమల : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. భార్య భువనేశ్వరితో కలిసి ఉదయం స్వామి సేవలో పాల్గొన్నారు. వైకుంఠం కాంప్లెక్స్ వద్ద అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో చంద్రబాబుకు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందించారు. చంద్రబాబుతోపాటు...
రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద భారీ కోలాహలం
ఈ రాత్రికి తిరుమలలో బస చేయనున్న టీడీపీ అధినేత
రేపు ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం ఈ సాయంత్రం రేణిగుంట చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి చంద్రబాబు ప్రత్యేక విమానంలో వచ్చారు. రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబుకు...
లోకేశ్ పాదయాత్రతో మళ్లీ దూకుడు
నేడు తిరుమలకు రానున్న బాబు
బాబును రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నాల్లో జగన్
అమరావతి : ఎపిలో అధికార వైసిపితో అవిూతువిూ అన్నంతగా విపక్ష టిడిపి రాజకీయాలు నెరపుతోంది. ఇటీవలి అనేక అంశాల్లో టిడిపి అనుసరిస్తున్న తీరుతో రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. చంద్రబాబు కేసుల్లో బెయిల్ పొందారు. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాక తన...
తిరుమల : తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టిస్తున్నది. కడప జిల్లాలోని పులివెందులకు చెందిన కొంతమంది భక్తులు రోడ్డు దాటుతుండగా చిరుత పులి సంచారాన్ని గుర్తించారు. దీంతో విషయాన్ని టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కాలినడక భక్తులను అధికారులు గుంపులుగుంపులుగా అనుమతిస్తున్నారు. వాటర్ హౌస్ వద్ద...
నూతన వధూవరులకు టీటీడీ శుభవార్తను అందజేసింది. కొత్త జంటలకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని కల్పించింది. పూర్తి చిరునామాతోసహా శుభలేఖ పంపితే శ్రీవారి కల్యాణ తలంబ్రాలు, పసుపు, కుంకుమ, కంకణాలు, కల్యాణ సంస్కృతి పుస్తకం, ప్రసాదాన్ని పోస్టులో పంపుతారు. గతంలోనే ఈ విధానం అమల్లో ఉండగా, కరోనా కారణంగా టీటీడీ నిలిపివేసింది. ఇప్పడు...
తిరుమల : ఏడాదికి ఒక్కసారి మాత్రమే కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకోవాలని నిర్ణయం తీసుకున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం కుటుంబసభ్యులతో స్వామివారిని దర్శించుకున్న వెంకయ్య ఆపై విూడియాతో మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించడం ఎంతో తృప్తిని కలిగించిందన్నారు. దేశం అన్ని విధాల అభివృద్ధి చెందాలని.. ప్రజలు...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...