Thursday, May 16, 2024

thirumala

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆంగరంగవైభవంగా..

తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు చినశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు. వాహన సేవను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. చిన్న శేష వాహనం పైనుంచి స్వామి వారు భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఐదు...

నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు..

తిరుమలలో పర్యటించనున్న సీఎం జగన్.. తిరుమల : నేటి నుంచి తిరుమల-తిరుపతి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో భద్రతా ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి శనివారం సమీక్షించారు. శ్రీవాహరి వాహన సేవలు, ఊరేగింపు నిర్వహించే మాడ వీధుల్లోని వివిధ గ్యాలరీల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు పరిశీలించారు. గరుడ వాహన...

ఈ నెల 18 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..

అన్ని ఏర్పాట్లు చేసిన టీ టీ డీ పాలక వర్గం తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్నది. ఈ నెల 18 నుంచి ఉత్సవాలు జరుగనుండగా.. 17న అంకురార్పణ జరుగనున్నది. బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల 12న కోయిళ్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించింది. ఉత్సవాల జరిగే...

తిరుమలలో భక్తుల విషయంలో పలు జాగ్రత్తలు..

భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చిన చైర్మన్‌ భూమనతిరుమల: భక్తుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. తిరుమల మెట్ల మార్గంలోని నరసింహ స్వామి ఆలయం-ఏడో మైలు మధ్య అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కిందని తెలిపారు. రెండు...

సెప్టెంబర్‌, అక్టోబర్లలో రెండు బ్రహ్మోత్సవాలు

18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు అధికారులతో సవిూక్షించిన టిటిడి ఇవో ధర్మారెడ్డితిరుమల : అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో జరిగే రెండు బ్రహ్మోత్సవాలకు విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉందని, భక్తుల...

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

దర్శనానికి 15 గంటల సమయంతిరుమల లో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న కంపార్ట్‌మెంట్లలో 7 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.బుధవారం రోజున 71,122 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 29,121 మంది తలనీలాలు సమర్పించుకున్నారు....

ఎలుగుబంటిని చూసి భయాందోళనకు గురైన భక్తులు

వెంటనే అధికారులకు సమాచారం అందజేత జాగ్రత్తగా వెళ్లాలని మిగతా భక్తులకు సూచన తిరిగి అడవిలోకి వెళ్లిపోయిన ఎలుగుబంటి తిరుమల అలిపిరి నడకదారిలో ఆరేళ్ల బాలికపై చిరుత దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను మరువకముందే ఇప్పుడు శ్రీవారి మెట్ల మార్గంలో ఎలుగుబంటి కలకలం సృష్టించింది. ఈ రోజు ఉదయం 2 వేల నంబర్ మెట్టు దగ్గర...

సామాన్య భ‌క్తుల‌కు స్వామివారి ద‌ర్శనానికి ప్రాధాన్యత

తిరుమ‌ల‌ : సామాన్య భ‌క్తుల‌కు స్వామివారి ద‌ర్శనానికి ప్రాధాన్యత ఇస్తాన‌ని టీటీడీ ధ‌ర్మక‌ర్తల మండ‌లి నూతన అధ్యక్షులు భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి స్పష్టం చేశారు. ధ‌న‌వంతులు, వీఐపీలు ద‌ర్శనాల గురించి శ్రద్ధ పెడితే స్వామివారి ఆశీస్సులు ల‌భించ‌వ‌నే వాస్తవం గుర్తించాల‌ని అన్నారు. తాను స్వామివారి సేవ‌కుల‌కు సేవ‌కునిగా ప‌నిచేస్తాన‌ని, అధికారం కోసం కాద‌ని అన్నారు. ధ‌న‌వంతుల...

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 9 కంపార్ట్‌మెంట్లలో వేచియున్నారు. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనంతిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 9 కంపార్ట్‌మెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని...

శేషాచలానికి పులుల కారిడార్‌..

ఏర్పాట్లు పూర్తిచేసిన ఏపీ అటవీశాఖ..నల్లమల పులుల కారిడార్‌ను శేషాచలానికి తరలించేందుకు ఏపీ అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. బద్వేలు మీదుగా పెద్ద పులులు శేషాచలం అడవిలో తిరిగేలా చర్యలు తీసుకోనున్నది. ప్రస్తుతం నల్లమల అటవీప్రాంతంలో పెద్ద పులుల సంచారం ఎక్కువ ఉండటంతో వాటిని శేషాచలం కొండల వైపు మళ్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పీసీసీఎఫ్‌ మధుసూదన్‌రెడ్డి...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -