సంచలనం సృష్టిస్తున్న చంద్రబాబు బహిరంగ లేఖ..
ములాఖత్ సమాయంతో కుటుంబసభ్యులకుఇచ్చి పంపించిన చంద్రబాబు..
తిరిగి వస్తా ఒక్కొక్కడు అంతు చూస్తా..
మంచి ఓడినట్లు కనిపిస్తుంది సంయమనం పాటించండి : బాబు..
హైదరాబాద్: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కేసుల్లో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ములాఖత్ల విషయంలో మాత్రం ఊరట లభించింది. ఇంకా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో...
తన పోటీపై కాసాని జ్ఞానేశ్వర్ కీలక వ్యాఖ్యలు
తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది
కాంగ్రెస్ పార్టీ తమ కంటే బలంగా ఉందనేది అవాస్తవం
మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం మానుకోవాలి
జనసేనతో టీడీపీ పొత్తుపై క్లారిటీ ఇంకా రాలేదు..
ప్రజలు టీడీపీని ఆదరిస్తారనే నమ్మకం మాకుంది
అందుకే దైర్యంగా 119 స్థానాల్లో పోటీ చేస్తున్నాం
ఆశాభావం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీతెలంగాణ...
తేల్చి చెప్పిన ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి..
అమరావతి : చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రజల్లో ఉన్నా.. జైల్లో ఉన్నా పెద్ద తేడా ఉండబోదని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్ తొలిసారిగా చంద్రబాబు అరెస్ట్పై స్పందించారు. చంద్రబాబుకు...
మరోసారి రిమాండ్ పొడిగించిన న్యాయస్థానం
నాయకులు, కార్యకర్తలు సహనం కోల్పోవద్దు
కడిగిన ముత్యంలా బాబు బయటకు రావడం ఖాయం
టీడీపీ గెలుపు కోసం అందరు శ్రమించామని విజ్ఞప్తి
ఉమ్మడి రాష్ట్రాల్లో టీడీపీ గెలుపును ఎవ్వరు అడ్డుకోలేరు
ధీమా వ్యక్తం చేసిన టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబు మరికొన్ని రోజుల్లో...
సమాధానం ఇచ్చేనందుకు సమయం కావాలని కోరిన సీఐడీ..
వచ్చే సోమవారానికి వాయిదా వేసిన సుప్రీం కోర్టు..
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు వచ్చే సోమవారానికి విచారణ వాయిదా వేసింది. స్కిల్ స్కాం కేసుకు సంబంధించి తన క్వాష్ పిటిషను హైకోర్టు కొట్టివేయడాన్ని ఆయన సవాల్ చేయగా.. జస్టిస్ అనిరుద్ధ...
ఓ బ్లాక్ మొత్తం చంద్రబాబుకే…
సీసీ కెమెరాలు ఏర్పాటు..
సీఆర్పీ చట్టంలో హౌస్ రిమాండ్ లేదు..
స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.371 కోట్ల ఖజానా దోపిడీ..
కుంభకోణం ఎలా జరిగిందో నోట్ ఫైల్స్ ద్వారావెల్లడవుతోందన్న న్యాయవాది సీఐడీ లాయర్ పిన్నవోలు సుధాకర్ రెడ్డి..
అమరావతి: రాజమండ్రి కేంద్రకారాగారంలో ఎన్ ఎస్ జీ ప్రొటక్షన్ కంటే ఎక్కువ భద్రతను కల్పించామని, టీడీపీ అధినేత...
తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సజ్జల.
అదే స్థాయిలో బదులిచ్చిన ధూళిపాళ్ల.
తాడేపల్లి క్లర్కు సజ్జల స్థాయికి మించి మాట్లాడుతున్నాడని వ్యాఖ్యలు..
ఇతరుల బతుకు గురించి మాట్లాడేంత గొప్ప బతుకు కాదులే అంటూ మాటలు ..టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన తీవ్ర విమర్శలను టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర...
ఉచితాలను అలవాటు చేసి కష్టపడే ప్రయత్నాన్ని దూరం చేస్తున్నారు రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని పొందుపరచడం కోసం ప్రజలను సోమరితనానికి అలవాటు చేస్తున్నారు. ఎవరికి కావాలి ఉచితాలు...