Friday, April 26, 2024

TDP

విశాఖలో నిజం గెలవాలి కార్యక్రమం

బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ తరపున ఆర్థిక సహాయం విశాఖపట్నం : విశాఖలో నిజం గెలవాలి కార్యక్రమం కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ నేపథ్యంలో మనస్థాపంతో మృతి చెందిన కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ తరపున ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు. విశాఖ జిల్లాలో ఏడుగురు టీడీపీ కార్యకర్తలు...

ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ కేసు

విచారణను నేటికి వాయిదా వేసిన హైకోర్టు లోకేశ్‌పై ఎసిబి కోర్టులో మరో పిటిషన్‌ విజయవాడ : ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో లిఖితపూర్వక వాదనలు ఇవ్వాలని ఏపీ హైకోర్టు సూచించింది. చంద్రబాబు తరపున న్యాయవాదులు శుక్రవారం...

నేను పార్టీలు మారింది వారికోసమే..

పార్టీ మారానని అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు.. తాను ప్రజల కోసమే పార్టీ మారినట్లు చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ ది మూడు పార్టీలు మారిన చరిత్ర అంటూ వ్యాఖ్య జగదీశ్ రెడ్డికి వేల కోట్ల రూపాయల బంగ్లాలు ఎలా వచ్చాయి? తాను పార్టీ మారానంటూ అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్...

యువగళం విజయవంతం

లోకేశ్‌ను అభినందించిన చంద్రబాబు అమరావతి : యువగళం పాదయాత్రను దిగ్విజయంగా నిర్వహించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ట్విటర్‌ వేదికగా అభినందించారు. బుధవారం నిర్వహించిన యువగళం నవశకం సభను పరిశీలిస్తే ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తోందన్నారు. ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటానికి మద్దతు పలికిన...

2024లో టిడిపి, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : పవన్‌

అమరావతి : 2024లో తెలుగుదేశం - జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన సమయంలో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టానని తెలిపారు. తాను పార్టీని నడుపలేనని...

అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం

లోకేశ్‌ను కలిసి సమస్యలు తెలిపిన బాధులు దివ్యాంగుల చట్టం అమలుకు చర్య తీసుకుంటామని హావిూ తూర్పులో కొనసాగిన లోకేశ్‌ యువగళం యాత్ర కాకినాడ : టీడీపీ అధికారంలోకి వచ్చాక చట్టపరిధిలో అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయంచేస్తామని లోకేష్‌ హావిూ ఇచ్చారు. టీడీపీ యువనేత నారా లోకేష్‌ను అగ్రిగోల్డ్‌ బాధితులు కలిశారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలపై లోకేష్‌ స్పందిస్తూ సీఎం జగన్‌పై...

కామారెడ్డిని బంగారు తునక చేస్తా

కామారెడ్డితో నా అనుబంధం విడదీయరానిది మా అమ్మ పుట్టిన గడ్డ ఇదే.. నాకు బంధం గులాబీ సైనికుడిగా ఇక్కడి నుంచే పోరాటం కెసిఆర్‌ వస్తే ఒక్కడే రాడు..అనేకం వస్తాయ్‌ నేనేం చేస్తానో రేపురేపు మీరే చూస్తారు 50 లక్షలతో పట్టబడ్డోడు..నాపై పోటీ చేస్తాడట అలాంటోడు కావలో.. నేను కావాలో తేల్చుకోవాలి రాష్ట్రాన్ని ఆగం చేసేందుకు వచ్చే వాళ్లతో జాగ్రత్త కామారెడ్డిలో నామినేషన్‌ వేసిన సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌,...

మీ అభిమానం నా జీవితంలో మర్చిపోను

జైలు నుంచి విడుదలైన చంద్రబాబు టీడీపీ శ్రేణులను చూసి భావోద్వేగాలకు లోనైన అధినేత ఇంతమంది తనకోసం నిరసనలు తెలిపారంటూ కృతజ్ఞత తన జన్మ ధన్యమైందన్న టీడీపీ అధినేత పవన్ కల్యాణ్ కు, జనసేనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజమండ్రి జైలు నుంచి విడుదలైన అనంతరం పార్టీ శ్రేణులు, తెలుగు ప్రజలు, తనకు మద్దతుగా...

తెలంగాణాలో పోటీకి బాబుకు భయమెందుకు ?

పోటీ చేయోద్దని ఎవరైన భయపెట్టారా.. ? బాబే పోటీ అంటే భయపడుతున్నారా .. ? తెలుగుదేశం ప్రాంతీయ పార్టీయా.. జాతీయ పార్టీయా..? పోటీకి నో అంటున్న బాబు, లోకేష్‌లపై టీటీడీపీ నేతల కన్నెర్ర ప్రస్తుతానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ షెట్టర్‌ క్లోజ్‌? కాసానిని బాబు నిండాముంచేశారని వినబడుతున్న మాటల్లో నిజమెంత? గతంలో వేరే పార్టీలో చేరితే జ్ఞానేశ్వర్‌, వీరేశ్‌కు మంత్రి...

జనసేన, తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ మీటింగ్..

పవన్ కళ్యాణ్, లోకేష్ ల కీలక సమావేశం.. పలు విషయాలపై తీవ్ర చర్చ.. వై.ఎస్. జగన్ ని ఓడించాలన్నదే అజెండా.. అమరావతి : అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న జనసేన, తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం, రాజమండ్రిలో అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యింది.. ముఖ్యనేతలు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు పలువురు ముఖ్య నేతలు,...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -