ఉత్తర్ప్రదేశ్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో రాష్ర్టానికి చెందిన హేమలత స్వర్ణం సహా రజత పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల రోయింగ్ 500మీటర్ల లైట్ వెయిట్ సింగిల్ స్కల్ ఈవెంట్లో హేమలత పసిడి పతకం సొంతం చేసుకుంది. అదే జోరులో మహిళల 2000మీటర్ల సింగిల్ స్కల్లోనూ రజతం దక్కించుకుంది. భారతి,...
రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ క్రీడా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీల రెండో రోజైన జిల్లా స్థాయి టోర్నీల్లో క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ పాల్గొన్నారు. మంగళవారం జరిగిన బాస్కెట్బాల్ పోటీల బాలుర విభాగంలో మహబూబ్నగర్ అర్బన్ మండలం విజేతగా నిలువగా, నవాబుపేట రన్నరప్ దక్కించుకుంది. బాలికల విభాగంలో మహబూబ్నగర్ అర్బన్,...
జడ్చర్ల 17 మే (ఆదాబ్ హైదరాబాద్) : గ్రామీణ స్థాయిలో ప్రతిభగల క్రీడాకారులను వెలికి తీయడమే లక్ష్యంగా సీఎం క్రీడా కప్ పోటీలను నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఈ క్రీడా కప్ పోటీలను ప్రారంభించారని అన్నారు. జడ్చర్ల మండల కేంద్రంలో జరుగుతున్న మండల స్థాయి సీఎం క్రీడా...
హైదరాబాద్, 15 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : అత్యంత పిన్న వయస్సులోనే చెస్ క్రీడలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలంగాణ చెస్ క్రీడాకారుడు ఉప్పల ప్రణీత్ (16) ‘వరల్డ్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్’ హోదాకు అర్హత సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ...
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...