Saturday, April 20, 2024

Sports

అర్జున అవార్డు అందుకున్న మొహమ్మద్‌ షమీ

రాష్ట్రపతి నుంచి అర్జున అవార్డు షమీ ప్రతిభకు గుర్తింపుగా ప్రకటించిన కేంద్రం ఢిల్లీలో క్రీడా అవార్డుల ప్రదానోత్సవం హాజరైన షమీ, ఇతర క్రీడాకారులు దేశ రెండో అత్యున్నత క్రీడా పురస్కారం ‘అర్జున అవార్డు’ను టీమిండియా సీనియర్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ అందుకున్నాడు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షమీ అర్జున అవార్డును అందుకున్నారు. భారత గడ్డపై జరిగిన వన్డే...

ప‌వ‌ర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్..

ఆసియా క‌ప్ చివ‌రి సూప‌ర్ 4 మ్యాచ్‌లో భార‌త బౌల‌ర్లు చెల‌రేగారు. దాంతో బంగ్లాదేశ్ ప‌వ‌ర్ ప్లేలోనే కీల‌క వికెట్లు కోల్పోయింది. డేంజ‌ర‌స్ ఓపెన‌ర్ లిట్ట‌న్ దాస్‌(0) డకౌట‌య్యాడు. మ‌రో ఓపెన‌ర్ తంజిద్ హ‌స‌న్‌(13)ను శార్థూల్ ఠాకూర్ బౌల్డ్ చేశాడు. అనాముల్ హ‌క్‌(4)ను కూడా శార్దూల్ పెవిలియ‌న్ పంపాడు. దాంతో బంగ్లా 10 ఓవ‌ర్ల‌లో3...

క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-17 విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలే ఇందుకు ప్రధాన కారణం. అంటే ఐపీఎల్ 2024 సమయంలో భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, అందుకే ఈ టోర్నీని విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో 2009, 2014...

బాస‌ర ట్రిపుల్ ఐటీలో ప్ర‌వేశాల గ‌డువు పొడిగింపు..

ఈనెల 22 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.. దివ్యాంగులు, స్పోర్ట్స్, క్యాప్ కోటా విద్యార్థుల‌కుఈ నెల 27వ తేదీ వ‌ర‌కు అవ‌కాశం.. ఓసీ, ఓబీసీ విద్యార్థులకు ఫీజు రూ. 500 చెల్లించాలి.. ఎస్సీ, ఎస్టీ, స్టూడెంట్స్ లు రూ. 450 చెల్లించాలి.. వయసు 18 ఏళ్ళు మించరాదన్నది నిబంధన.. హైదరాబాద్, బాస‌ర ఆర్జీయూకేటీలో ప్ర‌వేశాల ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడిగించారు....

సొమ్ము ప్రభుత్వానిది.. సోకు ప్రైవేట్ వ్యక్తిది..

ప్రభుత్వ ప్లే గ్రౌండ్ ను సొంతానికి వాడుకుంటున్న కోచ్.. లంచాలిచ్చి గేమ్ ఇన్స్ పెక్టర్, చౌకీదారులతో కుమ్మక్కు.. జీ.హెచ్.ఎం.సి. ఖైరతాబాద్ డివిజన్, జూబిలీహిల్స్ లోచోటుచేసుకున్న ఘటన.. ప్రైవేట్ గా క్రికెట్ కోచింగ్ ఇస్తూ రూ. 5000 ఒక్కొక్కరి దగ్గర వసూలు.. గవర్నమెంట్ ప్లే గ్రౌండ్ వాడుకోవడానికి లక్షల్లోముడుపులు చెల్లించినట్లు సమాచారం.. ( చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కనే ఉన్న ప్రభుత్వ ఆటస్థలంలో...

ఇండోనేషియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ ప్రిక్వార్టర్స్‌..

స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు మళ్లీ రాకెట్‌ ఝుళిపించింది. ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో సింధు మంగళవారం తొలి రౌండ్‌లో స్థానిక క్రీడాకారిణి గ్రెగొరియా మరిస్క తన్‌జంగ్‌ను వరుస గేమ్‌లలో ఓడించి ప్రిక్వార్టర్‌కు చేరుకుంది. హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రవేశించాడు. కాగా త్రిసా-గాయత్రి జోడి తొలి రౌండ్‌లోనే ఇంటిబాట పట్టారు....

పోరాడి ఓడిన తెలుగు టాలన్స్‌

28-26తో ఢిల్లీ పాంజర్స్‌ పైచేయి ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ 2023 జైపూర్‌ : ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ (పీహెచ్‌ఎల్‌) సీజన్లో వరు సగా రెండు విజయాలు నమోదు చేసి అదరగొట్టిన తెలుగు టాలన్స్‌.. తర్వాతి రెండు మ్యాచుల్లో తృటిలో విజయానికి దూరమైంది!. సోమవారం జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ ఇండోర్‌ స్టేడియంలో ఢిల్లీ పాంజర్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో...

శెభాష్ హేమలత..

ఉత్తర్‌ప్రదేశ్‌ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో రాష్ర్టానికి చెందిన హేమలత స్వర్ణం సహా రజత పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల రోయింగ్‌ 500మీటర్ల లైట్‌ వెయిట్‌ సింగిల్‌ స్కల్‌ ఈవెంట్‌లో హేమలత పసిడి పతకం సొంతం చేసుకుంది. అదే జోరులో మహిళల 2000మీటర్ల సింగిల్‌ స్కల్‌లోనూ రజతం దక్కించుకుంది. భారతి,...

బాస్కెట్‌బాల్‌ విజేత పాలమూరు..

రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్‌ క్రీడా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీల రెండో రోజైన జిల్లా స్థాయి టోర్నీల్లో క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, సాట్స్‌ చైర్మన్‌ ఆంజనేయగౌడ్‌ పాల్గొన్నారు. మంగళవారం జరిగిన బాస్కెట్‌బాల్‌ పోటీల బాలుర విభాగంలో మహబూబ్‌నగర్‌ అర్బన్‌ మండలం విజేతగా నిలువగా, నవాబుపేట రన్నరప్‌ దక్కించుకుంది. బాలికల విభాగంలో మహబూబ్‌నగర్‌ అర్బన్‌,...

క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే సీఎం క్రీడా కప్‌ లక్ష్యం: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

జడ్చర్ల 17 మే (ఆదాబ్ హైదరాబాద్) : గ్రామీణ స్థాయిలో ప్రతిభగల క్రీడాకారులను వెలికి తీయడమే లక్ష్యంగా సీఎం క్రీడా కప్ పోటీలను నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఈ క్రీడా కప్‌ పోటీలను ప్రారంభించారని అన్నారు. జడ్చర్ల మండల కేంద్రంలో జరుగుతున్న మండల స్థాయి సీఎం క్రీడా...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -