Sunday, October 27, 2024
spot_img

శెభాష్ హేమలత..

తప్పక చదవండి

ఉత్తర్‌ప్రదేశ్‌ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో రాష్ర్టానికి చెందిన హేమలత స్వర్ణం సహా రజత పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల రోయింగ్‌ 500మీటర్ల లైట్‌ వెయిట్‌ సింగిల్‌ స్కల్‌ ఈవెంట్‌లో హేమలత పసిడి పతకం సొంతం చేసుకుంది. అదే జోరులో మహిళల 2000మీటర్ల సింగిల్‌ స్కల్‌లోనూ రజతం దక్కించుకుంది. భారతి, కీర్తిరామ్‌ కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారని కోచ్‌ ఇస్మాయిల్‌ బేగ్‌ పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు