కొండకల్-మొకిలా బిలాదాఖలా భూముల్లో
బడాబాబులకో న్యాయం… రైతులకో న్యాయమా….
రియాల్టర్లు మధ్యవర్తులు తమను పూర్తిగా మోసం చేశారు
ప్రాణం పోయినా భూమిని వదిలేది లేదు
న్యాయం జరిగే వరకూ పోరాడుతాం.. రైతుల ఆవేదన
శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొండకల్-మోకీల గ్రామాల మధ్య సర్వే నెంబర్ లేని ప్రభుత్వ బిలాదాఖల భూమి 117.16 ఎకరాల ల్యాండ్...
పటేల్ గూడ ప్రభుత్వ భూములను మింగేస్తున్న చంద్ర శేఖరుడు …
ఆర్డీఓ, డీపీఓ నివేదికతో అధికారులను తొలగించారు.. అక్రమ నిర్మాణాలను కూల్చడం మరిచారు..
ఎమ్మెల్యే అనుచరుడైతే ప్రభుత్వ భూమి కబ్జా చేసుకోవచ్చా..?
ప్రభుత్వం మారిన బీఆర్ఎస్ నాయకుడి పరపతి తగ్గలే…
కబ్జాదారులకు పరోక్ష సహకారం అందిస్తున్న రెవిన్యూ అధికారులు
అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడేది ఏవరు..?
మంత్రి దామోదరా..! అధికారుల పనితీరు...
పీర్జాదిగూడ మున్సిపల్ లో… బీఆర్ఎస్ నాయకుల కబ్జాలు ధ్వంసం
పెద్ద చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చేసిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు
రెవిన్యూ, ఇరిగేషన్ మున్సిపల్ అధికారుల సహకారం తోనే బి ఆర్ ఎస్ నాయకుల కబ్జాలు.
హైదరాబాద్ : పీర్జాదిగూడ మున్సిపల్ పరిధిలోని పెద్దచెరువు జరుగుతున్న ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను ఆదాబ్ హైదరాబాద్ లో వచ్చిన బి ఆర్...
శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మండలం మియాపూర్ లోని సర్వే నెంబర్ 100,101లోని ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రభుత్వ భూమి కబ్జాపై ఆర్డీవో చర్యలు తీసుకోవాలని ఆదాబ్ లో ఆదివారం ప్రచురితమైన కథనంపై రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ మేరకు సోమవారం రాజేంద్ర నగర్ ఆర్డీవో ఆదేశాల మేరకు...
స్థావరంపై అధికారుల దాడులు..ఆదాబ్ కథనానికి స్పందన..
బాంబులు తయారు చేయడానికి ఉపయోగించే పొడి స్వాధీనం..
రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు..
కద్దర్ చొక్కా నాయకుల ఫైర్తో అధికారులు ఆగమాగం
సూర్యాపేట : ఎలాంటి అను మతులు లేకుండా దీపావళి బాంబులు విచ్చలవిడిగా తయారు చేస్తున్నారని, ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో వచ్చిన వార్త కథనంపై జిల్లా,...
ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని అరికట్టాలి
బీసీలకు 60`70 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తాం : ఆర్ఎస్.ప్రవీణ్
కొత్తగూడెం : వచ్చే ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారి వ్యవహరించే పోలీసులు, రెవెన్యూ అధికారులపై త్వరలోనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ అన్నారు. స్థానిక కొత్తగూడెం క్లబ్లో బుధవారం బీఎస్పీ ఎమ్మెల్యే...
అరికట్టడంలో విఫలం అవుతున్న అధికారులు..
రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోని వైనం..
మూడు పువ్వులు, ఆరు కాయలుగా జోరుగా సాగుతున్న వ్యాపారం..
పరిగి : అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఇసుక మాఫియాదారులు పాత ధ్రువపత్రాలను చూపిస్తూ.. రోజుకు పదుల సంఖ్యలో ఇసుక రవాణా.. మూడు పువ్వులు ఆరు కాయలుగా తమ దందాను...
చోద్యం చూస్తున్నరెవెన్యూ అధికారులుకీసర : దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 504 లో గల ప్రభుత్వ భూమి కబ్జాకి గురవుతుంది. ప్రభుత్వ భూమిలోకి జరిగి రియల్టర్లు నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకోవలసిన రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఈ కబ్జాల వెనుక దమ్మాయిగూడకి చెందిన ఒక ప్రజాప్రతినిధి హస్తం ఉందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్వే...
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో అక్రమ రిజిస్ట్రేషన్లు..
కాసుల వర్షం కురిపించిన చర్లపల్లి సర్వే నెంబర్ - 70 సీలింగ్ భూమి..
ప్రజా ప్రతినిధుల అండదండలతో గ్రేటర్ కమ్యూనిటీగా రూపాంతం…
అధికారుల సమన్వయ లోపంతో మాయమైన కోట్ల విలువ చేసే సర్కార్ భూమి..
తెలంగాణ రాష్ట్రం అనగానే అభివృద్ధిలో అగ్రభాగాన ఉంటూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికీ.....
ఇబ్రహీంపట్నం : వెంచర్ల ఏర్పాటు చేయాలంటే అక్కడ, దానికి సమీపంలో కుంటలు, చెరువులు, పాటు కాల్వలు ఉండకూడదు. కానీ రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు కళ్లు మూసుకుని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ధ్రువపత్రాలు, ఎన్వోసీలు జారీ చేస్తున్నారు. ఇంకేముంది స్థిరాస్తి వ్యాపారులు బఫర్ జోన్లో స్థలాలు ఏర్పాటు చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...