ఒక్కసారిగా ఉద్వేగానికి గురైన ప్రధాని
పీఎం ఆవాసయోజన్ ప్రారంభంలో మోడీ..
22న ఇళ్లల్లో రామజ్యోతిని వెలిగించాలని పిలుపు
షోలాపూర్ : చిన్నతనంలో నాక్కూడా ఇలాంటి ఓ ఇల్లు కావాలని ఆలోచించా..కానీ అవకాశం రాలేదు… అంటూ ప్రధాని మోడీ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం మహారాష్ట్రలో పర్యటించారు. షోలాపూర్లో ప్రధానమంత్రి...
ప్రధానికి సమర్పించనున్న నేతన్న
సిరిసిల్ల : అయోధ్య శ్రీరామచంద్రుడికి సిరిసిల్ల నుంచి బంగారు చీరను కానుకగా పంపించనున్నారు. సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్ స్వయంగా తయారు చేసిన బంగారు చీరను ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోడీకి అందించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా శ్రీరాముడి పాదాల చెంత ఈ చీరను ఉంచనున్నారు. ఈ క్రమంలో...
ఆదానీని దొంగ అంటూనే అలయ్ బలయ్
మొన్నటి వరకు మోడీ అదానీపై విమర్శలు
ఎరువుల కోసం రైతులు క్యూలో ఉండే పరిస్థితి
బీజేపీ ఆదేశాల మేరకే రేవంత్ రెడ్డి పని
పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్దంగా ఉండాలి
హైదరాబాద్ : ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఎన్నికల ముందు అదానీ దొంగ...
కొచ్చిలో రూ.4,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం
కోస్టల్ సిటీ సామర్థ్యం పెంచేందుకు కృషి
గురువాయూరు దర్శనం అదృష్టం అన్న మోడీ
సురేశ్ గోపి కూతురు పెళ్లికి హాజరు
కొచ్చి : కేరళలోని కొచ్చిలో రూ.4,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారంనాడు ప్రారంభించారు. ప్రధాని ప్రారంభించిన మూడు ఇన్ఫ్రాస్టక్చర్ర్ ప్రాజెక్టులలో కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ ’న్యూ...
ప్రతిష్టాపనకు వెళ్లడం లేదని ప్రకటన
పాట్నా : ఇండియా కూటమి నేతలు ఒక్కొక్కరుగా అయోధ్య కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నారు. తొలుత కాంగ్రెస్ అగ్రనేతలు ప్రతిష్టాపనను బహిష్కరించగా, ఇప్పుడు వారి అడుగుజాడల్లో మిగతావారు కూడా నడుస్తున్నారు. ఈనెల 22న అయోధ్యలో జరగనున్న రామమందిర శంకుస్థాపన కార్యక్రమంలో తాను పాల్గొనబోనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ స్పష్టం చేశారు. బుధవారం...
నాసిన్ కేంద్రాన్ని ప్రారంభించిన మోడీ
బెంగుళూరుకు సమీపంలోని అనంతలో ఏర్పాటు
అయోద్యతో దేశం రామమయంగా మారిందని వ్యాఖ్య
రాముడు సుపరిపాలనకు ప్రతీక అన్న మోడీ
అనంతపురం : నేషనల్ కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ అకాడమీ (నాసిన్)ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. శ్రీసత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారికి ఆనుకుని 503 ఎకరాల విస్తీర్ణంలో...
అటల్ బ్రిడ్జికి ప్రధాని మోడీ ప్రారంభం
ముంబై : దేశంలోనే అతిపెద్ద సముద్ర వంతెన ‘అటల్ బిహారి వాజ్పేయి సెవ్రి` నవాశేవ అటల్ సేతు’ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారంనాడు ప్రారంభించారు. పట్టణ రవాణా మౌలిక సదుపాయాలు, అనుసంధానాన్ని పటిష్టం చేసి ప్రజలకు రాకపోకల సౌకర్యాన్ని సులభతరం చేయాలనే ప్రధాని విజన్లో భాగంగా...
అవిశ్వాసానికి పిలుపునిచ్చిన ప్రతిపక్షం
లక్షద్వీప్ లో ఇటీవల మోడీ పర్యటన
లక్షద్వీప్ ను ప్రోత్సహించాలనేలా ట్వీట్లు
అక్కసు వెళ్లగక్కిన మాల్దీవుల నేతలు
మండిపడుతున్న భారతీయులు
ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ ను ప్రోత్సహించాలని చేసిన వ్యాఖ్యలపై మాల్దీవుల అధికార పక్ష నేతలు విషం చిమ్మడం తెలిసిందే. అయితే ఎవరూ కూడా మాల్దీవుల అధికార పక్షానికి మద్దతు ఇవ్వడంలేదు. మద్దతు సంగతి అలా...
మరోమారు ప్రధానిగా మోడీ కావాలని ఆకాంక్ష
దేశం యావత్తూ మోడీకి అనుకూలంగా ప్రజలు
తెలంగాణ బీజేపీ అద్యక్షుడు కిషన్ రెడ్డి
హైదరాబాద్ : దేశంలో బీజేపీకి సానుకూలమైన వాతావరణం ఉందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం నాడు కిషన్రెడ్డి సమక్షంలో నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాకు చెందిన వివిధ పార్టీల్లోని...
లక్షద్వీప్ ను పర్యాటకధామంగా మారుద్దామన్న మోదీ
మోదీని జోకర్ గా అభివర్ణించిన మాల్దీవుల మంత్రులు
ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. తాజాగా ఇండియాలో మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్ కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. దీంతో, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ...