ఈనెల 28 భేటీ కానున్న మంత్రివర్గం..
ఎమ్మెల్సీ అభ్యర్థుల తిరస్కరణపై చర్చ..
ప్రభుత్వ డీఏ పంపుపై సమాలోచన..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రాధాన్యతసంతరించుకున్న కేబినెట్ మీట్..
హైదరాబాద్ : తెలంగాణ మంత్రి వర్గ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 29వ తేదీన తెలంగాణ కేటినెట్ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ నూతన సచివాలయంలో మంత్రి...
సీఎం కేసీఆర్ను కొనియాడిన గవర్నర్
రాజ్భవన్కు, ప్రగతి భవన్కు దూరం లేదు
బిల్లుల ఆమోదంలో రాజకీయం లేదని వెల్లడి
తనదారి తనదేనని తమిళిసై వ్యాఖ్యలు
తెలంగాణ గవర్నర్గా నాలుగేళ్లు పూర్తిహైదరాబాద్ : తెలంగాణ గవర్నర్గా తమిళసై నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఐదో ఏట అడుగుపెట్టారు. తెలంగాణ ప్రజలతో తన బంధం పెరిగిందని ఈ సందర్భంగా అన్నారు. అలాగే రాజ్భవన్కు ప్రగతి...
తన అక్కల కాళ్లుమొక్కి ఆశీర్వాదాలు తీసుకున్న కేసీఆర్..
అనుబంధాలకు వేదికగా ప్రగతి భవన్..
అన్న అనుబంధాన్ని తెలియచేస్తూ కవిత ట్వీట్..
హైదరాబాద్ : ప్రగతి భవన్లో రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. తోబుట్టువుల ప్రేమానురాగాలు, అనుబంధాలకు వేదికగా ప్రగతి భవన్ నిలిచింది. రాఖీ పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్కు ఆయన తోబుట్టువులు రాఖీలు కట్టారు. అక్కలు లక్ష్మీబాయి,...
పెండిగ్ బిల్లులపై వివరణ ఇచ్చిన రాజ్ భవన్..
రెండు సెషన్స్ అసెంబ్లీ సమావేశాల్లో 11 బిల్లులు
ఇప్పటికే మూడు బిల్లులు ఆమోదించామని స్పష్టం
మరో 2 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు..
మిగిలిన బిల్లులు మరో ఐదు రోజుల్లో ఆమోదిస్తామని సమాచారం
హైదరాబాద్ : రాష్ట్రంలో గత కొంతకాలంగా ప్రగతి భవన్, రాజ్భవన్ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా పెండిరగ్ బిల్లుల...
కేసీఆర్ ను కలిసిన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల స్వాములు..
బ్రాహ్మణుల సంక్షేమానికి కేసీఆర్ అద్భుతమైన కృషి చేస్తున్నారు..
భవిష్యత్తులో బీ.ఆర్.ఎస్. విజయతీరాలకు చేరుతుంది..
ప్రగతి భవన్ లో చోటుచేసుకున్న సంఘటన..
హైదరాబాద్ : ప్రగతిభవన్కు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 60 మంది శివ స్వాములు తరలివచ్చారు. ముగ్గురు ముఖ్యులతో కలిసి హైదరాబాద్కు శివ స్వాములు బయల్దేరి వచ్చారు. బ్రాహ్మణ...