పార్లమెంటు ప్రారంభోత్సవ పిల్పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
ఇలాంటి పిటిషన్లను ఎందుకు దాఖలు చేస్తున్నారో తమకు తెలుసని వ్యాఖ్య
ఎలాంటి జరిమానా విధించనందుకు సంతోషించాలని హెచ్చరిక
పిల్ ను విత్ డ్రా చేసుకుంటానన్న అడ్వకేట్
న్యూఢిల్లీ : కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం అంశంపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం తిరస్కరించబడింది. పార్లమెంట్ భవనాన్ని ఈ నెల 28న...
పార్లమెంట్ ప్రారంభంలో రాష్ట్రపతి ముర్ముకు ఆహ్వానం పంపకపోవడం దుర్మార్గం..
తీవ్ర విమర్శలు చేసిన జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే
న్యూ ఢిల్లీ : నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును, ఆమెకు ముందు రాష్ట్రపతిగా వ్యవహరించిన రామ్నాథ్ కోవింద్లను ఆహ్వానించలేదని.. ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్పై కాంగ్రెస్ చీఫ్ మల్లి కార్జున్ ఖర్గే విమర్శలు...
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...