Wednesday, May 15, 2024

notification

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..

హైదరాబాద్ కంచంబాగ్ లో భర్తీకి నోటిఫికేషన్.. హైదరాబాద్ : మిశ్రధాదు నిగం లిమిటెడ్‌ (మిధాని)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్‌లో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రత్యేకమైన మెటల్‌, మెటల్‌ అలైస్‌ను తయారీ చేసే ఈ సంస్థ కేంద్ర డిఫెన్స్‌ మినిస్టరీ ఆధ్వర్యంలో...

శ్రీహరికోటలో సైంటిస్టులు, ఇంజనీర్ పోస్టులు..

దరఖాస్తులు ఆహ్వానించిన అధికారులు.. అమరావతి : తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌, …సైంటిస్ట్ / ఇంజినీర్ ఎస్.పీ. పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టు: సైంటిస్ట్ / ఇంజనీర్‌ ‘ఎస్‌సి’ విభాగాలు : పాలిమర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌/రబ్బర్‌ టెక్నాలజీ, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్రానిక్స్ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ (హార్టికల్చర్‌/ఫారెస్ట్రీ) అర్హత...

నోటిఫికేషన్‌ ఓకే …. మరి పరీక్ష…

మెడికల్‌ కళాశాల అవుట్‌సోర్సింగ్‌ నియామకాల్లో అవకతవకలు ఒక్కొక్క అభ్యర్థి నుంచి రూ.4లక్షలు వసూలు..? అదనంగా మరో 10మంది నియామకం 8నెలలుగా వేతనాలు చెల్లిస్తుంది ఎవరు..? డిఎంఎల్‌టి పరీక్ష నిర్వహణలో ఇన్‌విజిలేటర్లుగా వ్యవహరించిన వైనం అదనపు నియామకాలు తెలవదంటున్న ప్రిన్సిపాల్‌ కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ కళాశాలలో...

అసిస్టెంట్ నియామక పరీక్ష తేదీలో మార్పు చేసిన ఆర్‌బీఐ..

అభ్యర్థులు అలెర్ట్ గా ఉండాలని సూచన.. న్యూ ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్‌ బోర్డు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఈ నోటిఫికేష‌న్ సంబంధించి పరీక్ష తేదీల్లో మార్పులు చేస్తూ ఆర్‌బీఐ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. మొద‌ట అక్టోబర్‌ 21న...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల : రాజీవ్‌ కుమార్‌

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల జరిగింది. నవంబర్‌ 3న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అదే నెల 30న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈమేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌ కుమార్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు. నవంబర్‌ 3న షెడ్యూల్‌ విడుదల చేస్తారు. అదేరోజున నామినేషన్లు ప్రారంభమవుతాయి. నామపత్రాల దాఖలుకు నవంబర్‌...

త్వరలోనే నోటిఫికేషన్‌

ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన ఈసీ 2, 3 రోజుల్లో ఐదు రాష్ట్రాలకు షెడ్యూల్‌ ఒక్క విడతలోనే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌,మిజోరం, తెలంగాణ ఎన్నికలు చత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో ఎన్నికలు డిసెంబరు 10-15 మధ్య ఓట్ల లెక్కింపు హైదరాబాద్‌ : దేశంలోని పలు రాష్ట్రాల్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించిన...

ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కోర్సుల ప్రవేశాలు..

నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ యూనివర్సిటీ.. హైదరాబాద్ : వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ పరిధిలోని కాలేజీల్లో ఎమ్మెస్సీ నర్సింగ్‌ కోర్సులో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది.కోర్సు: ఎమ్మెస్సీ నర్సింగ్‌అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో బీఎస్సీ (నర్సింగ్‌) లేదా పోస్ట్‌ బీఎస్సీ (నర్సింగ్‌) ఉత్తీర్ణతతోపాటు ఐదేండ్లఅనుభవం ఉండాలి.. దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.. చివరితేదీ:...

2409 రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్..

గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. నిరుద్యోగులకు సెంట్రల్ రైల్వే కు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. పలు అప్రంటీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 2409 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ rrccr.com ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి...

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

అక్టోబర్‌ 6 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు అక్టోబర్‌ 28న పోలింగ్‌, అదే రోజు కౌంటింగ్ ఫలితాలు విడుదల హైదరాబాద్ : సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 28న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నారు.అక్టోబర్‌ 6, 7 తేదీల్లో నామినేషన్లు స్వీకరించే అవకాశం ఉంది. అక్టోబర్‌ 28న పోలింగ్‌, అదే రోజు...

ఆర్టీసీని కాపాడేందుకే.. సర్కార్‌ లో విలీనం : పువ్వాడ అజయ్‌

హైదరాబాద్‌ : ఆర్టీసీని కాపాడుకునేందుకే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశామని రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌ చెప్పారు. ఈ నెల 15 నుంచే ఆర్టీసీ కార్మికులు.. ప్రభుత్వ ఉద్యోగులుగా మారారని తెలిపారు. బుధవారం గచ్చిబౌలి స్టేడియం దగ్గర 25 గ్రీన్‌ మెట్రో లగ్జరీ బస్సులను జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. గెజిట్‌ రావడంతో త్వరలో...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -