Monday, October 2, 2023

notification

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

అక్టోబర్‌ 6 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు అక్టోబర్‌ 28న పోలింగ్‌, అదే రోజు కౌంటింగ్ ఫలితాలు విడుదల హైదరాబాద్ : సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 28న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నారు.అక్టోబర్‌ 6, 7 తేదీల్లో నామినేషన్లు స్వీకరించే అవకాశం ఉంది. అక్టోబర్‌ 28న పోలింగ్‌, అదే రోజు...

ఆర్టీసీని కాపాడేందుకే.. సర్కార్‌ లో విలీనం : పువ్వాడ అజయ్‌

హైదరాబాద్‌ : ఆర్టీసీని కాపాడుకునేందుకే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశామని రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌ చెప్పారు. ఈ నెల 15 నుంచే ఆర్టీసీ కార్మికులు.. ప్రభుత్వ ఉద్యోగులుగా మారారని తెలిపారు. బుధవారం గచ్చిబౌలి స్టేడియం దగ్గర 25 గ్రీన్‌ మెట్రో లగ్జరీ బస్సులను జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. గెజిట్‌ రావడంతో త్వరలో...

యూనియన్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ లో పోస్టులు..

2023-24 బ్యాచ్ సంబంధించి 350 నావికా, యాత్రిక ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఇండియన్ కోస్ట్ గార్డు.. జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచుల్లో పోస్టులు.. న్యూ ఢిల్లీ : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన యూనియన్ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌లో.. 2023-24 బ్యాచ్‌కు సంబంధించి 350 నావిక్‌, యాత్రిక్‌ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్ధుల నుంచి...

భారత్‌ పెట్రోలియంలో పోస్టులు..

నెలకు రూ. 25 వేలు జీతం.. అప్రెంటిస్ (సవరణ) చట్టం, 1973 ప్రకారం,అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.. ఒక ప్రకటనలో పేర్కొన్న అధికారులు.. హైదరాబాద్ :అధికారులు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 125 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.. వీటిలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు...

ఎంబీఏలో అడ్మిషన్లు..

విద్యార్థులకు జేఎన్‌టీయూలో అవకాశంఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఎస్సీ, ఎంసీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు జేఎన్టీయూ మరో అవకాశం కల్పించింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ కోర్సులు చదువుతున్న వారు సెకండ్‌ డిగ్రీ కోర్సుగా ఎంబీఏను ఎంపిక చేసుకొనే సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు మంగళవారం వర్సిటీ రిజిస్ట్రార్‌ ఎంబీఏ ప్రవేశాల నోటిఫికేషన్‌ను విడుదల...

ఏడీఏ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ 2023..

హైదరాబాద్ : ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ రిక్రూట్‌మెంట్ బోర్డ్ వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో పరిమిత పదవీకాల ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్ కోసం ఉద్యోగ నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఏడీఏ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2023 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఆగస్టు 11, 2023న ప్రారంభమవుతుంది.. ఏడీఏ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆన్‌లైన్ లో దరఖాస్తును...

ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల భ‌ర్తీకి భారత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుద‌ల

ఎలక్ట్రికల్ & మెకానికల్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, ఫైనాన్స్, హిందీ, లీగల్, మార్కెటింగ్ & సేల్స్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్, సిబ్బంది, పబ్లిక్ రిలేషన్స్, సెక్రటేరియల్ త‌దిత‌ర విభాగాల‌లో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల భ‌ర్తీకి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు సంబంధిత...

ఈపీఎఫ్‌ఓలో ఉద్యోగాలు..

నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఈపీఎఫ్‌ఓ 86 జూనియర్‌ ట్రాన్స్‌ లేషన్‌ ఆఫీసర్‌ పోస్టులు రెండేళ్ల కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన నియామకం న్యూఢిల్లీ : జూనియర్‌ ట్రాన్స్‌ లేషన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ కోసం ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వివిధ శాఖలలో మొత్తం 86 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. ఈ పోస్టుల భర్తీ...

తెలంగాణ దివ్యాంగుల గురుకులాల్లో టీచర్‌ పోస్టుల నోటిఫికేషన్..

హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ సాధికారత విభాగంలో 2023-24 సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, సెకండరీ గ్రేడ్ బేసిక్ ట్రైన్డ్ టీచర్ పోస్టుల భర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత సబ్జెక్టులో ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ, డీఈడీ,...

పోస్టాఫీసుల్లో 12,828 ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్‌…

భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో 12,828 పోస్టుల భర్తీకి భారత పోస్ట్, గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్‍ను విడుదల చేసింది.. భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోస్ట్‌ దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్‌...
- Advertisement -

Latest News

గాంధీ జయంతి సందర్బంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం..

కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షులు దశమంత రెడ్డి జనగామ : ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్బంగా దేశ వ్యాప్తంగా బీజేపీ...
- Advertisement -