Monday, April 29, 2024

notification

56 స్థానాలకు ఎన్నికలు..

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 8న ఎన్నికలకు నోటిఫికేషన్‌ 15న నామినేషన్ల చివ‌రి రోజు, 16న పరిశీలన ఫిబ్రవరి 27 వ తేదీన పోలింగ్.. రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. మొత్తం 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యుల ఎంపికకు షెడ్యూల్‌ ఖరారు చేసింది. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల...

ఏపీలో గ్రూప్-1 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల..

81 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల జనవరి 1 నుంచి 21 వరకు దరఖాస్తుల స్వీకరణ మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 81 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల అయింది. వీటిలో 9 డిప్యూటీ కలెక్టర్లు, 26 డీఎస్పీల పోస్టులు కూడా ఉన్నాయి....

కొత్త శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ జారీ

గవర్నర్‌ ఆదేశాలతో నోటిఫికేషన్‌ విడుదల ఎంపికైన ఎమ్మెల్యేల జాబితా అందచేసిన వికాస్‌ రాజు అసెంబ్లీలో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు హైదరాబాద్‌ : తెలంగాణలో కొత్త శాసనసభ ఏర్పాటుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్‌ కుమార్‌ నేతృత్వంలోని...

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల నోటిఫికేషన్…

హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా 8,283 ఉద్యోగాల నియామక ప్రకటన వెలువరించింది. జూనియర్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి డిసెంబర్‌ 7లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. హైదరాబాద్‌ సర్కిల్‌లో 525 ఖాళీలు ఉన్నాయని తెలిపింది. ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు లేదా ప్రస్తుతం డిగ్రీ ఫైనలియర్‌ లేదా ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు రాయనున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని...

సమ్మెకు సిద్ధమవుతున్న పలు బ్యాంకులు..

డిసెంబరు 4 నుంచి సమ్మె ప్రారంభం 11 న ముగియనున్న సమ్మె బ్యాంకుల్లో శాశ్వత సిబ్బంది నియామకాలు జరపాలని డిమాండ్ ఔట్ సోర్సింగ్ సేవలకు స్వస్తి చెప్పాలని అంటున్న బ్యాంకు ఉద్యోగులు దేశంలోని వివిధ బ్యాంకులు సమ్మెకు సిద్ధం అవుతున్నాయి. డిసెంబరు 4 నుంచి 11 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మెజరుగనున్నట్టు తెలిసింది. ఈ మేరకు అఖిల భారత బ్యాంకు...

రాజకీయ పార్టీలతో సీఈఓ సమీక్షా సమావేశం

పోలింగ్‌, కౌంటింగ్‌ అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ భారత ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని సూచన లేదంటే చర్యలు తప్పవని హెచ్చరిక రిటర్నింగ్‌ అధికారులపై రాజకీయ పార్టీల ఫిర్యాదు నిబంధనలు పార్టీలే కాదు.. అధికారులు పాటించాలని విజ్ఞప్తి హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీలతో సీఈఓ వికాస్‌ రాజ్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు....

జేఈఈలో సిలబస్‌ తగ్గింపు..

మెయిన్‌ నోటిఫికేషన్‌ విడుదల హైదరాబాద్‌ : జేఈఈ మెయిన్‌ నోటిఫికేషన్‌ను గురువారం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. దీంతోపాటు పరీక్ష సిలబస్‌ను కూడా ప్రకటించింది. ఈసారి సిలబస్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకొన్నది. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, గణితంలోని పలు అంశాలను తొలగించింది. ఫిజిక్స్‌లో 14 అంశాలను తీసేసింది. ఇందులో న్యూటన్స్‌ లా ఆఫ్‌ కూలింగ్‌,...

నేటి నుంచి నామినేషన్లు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ నేటి నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ 13న పరిశీలన.. 15 వరకు ఉపసంహరణ 30న పోలింగ్‌.. 3న కౌటింగ్‌.. అదేరోజు ఫలితాలు నామినేషన్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన మైన నామినేషన్ల పర్వం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. శుక్రవారం ఉదయం నోటిఫేషన్‌ విడుదలతో...

జే.ఐ.పీ.ఎం.ఈ.ఆర్.లో స్పెషలిస్ట్, నర్సింగ్ ఆఫీసర్ తదితర పోస్టులు..

హైదరాబాద్ : జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ స్పెషలిస్ట్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ తదితర పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. మొత్తం ఖాళీలు : 97విభాగాలు : 1. స్పెషలిస్ట్-9.. 2. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్-20.....

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..

హైదరాబాద్ కంచంబాగ్ లో భర్తీకి నోటిఫికేషన్.. హైదరాబాద్ : మిశ్రధాదు నిగం లిమిటెడ్‌ (మిధాని)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్‌లో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రత్యేకమైన మెటల్‌, మెటల్‌ అలైస్‌ను తయారీ చేసే ఈ సంస్థ కేంద్ర డిఫెన్స్‌ మినిస్టరీ ఆధ్వర్యంలో...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -