అప్మత్తం అయిన అధికారుల తనిఖీలు
న్యూఢిల్లీ : దేశంలో పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. దేశరాజధాని ఢిల్లీ సహా 7 విమానాశ్రయాలపై బాంబులు వేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ఢిల్లీ, జైపూర్, లక్నో, చండీగఢ్, ముంబై, చెన్నై, అమ్మదాబాద్ ఎయిర్పోర్టులపై బాంబు దాడి చేయబోతున్నట్లు...
సౌదీ నేతలతో మోడీ చర్చలు
న్యూఢిల్లీ : సముద్ర భద్రతపై ప్రధాని మోడీ సౌదీ అరేబియా ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్తో చర్చించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. భారత్ మరియు సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య భవిష్యత్తుపై హెచ్ఆర్హెచ్ మొహమ్మద్ బిన్ సల్మాన్తో ప్రధాని చర్చలు జరిపినట్లు పిఎంఓ కార్యాలయం బుధవారం విడుదల చేసిన...
28న హైదరాబాద్కు అమిత్ షా రాక
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. మొననటి అసెంబ్లీలో 8 సీట్లు సాధించడంతో పాటు, ఓట్ల శాతం పెరగడంతో బిజెపిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో గతం కన్నా ఎక్కువ సీట్లు సాధించడంపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఈనెల...
ఐపీసీ, సీఆర్పీసీ స్థానంలో కొత్త చట్టాలు
న్యూఢిల్లీ : ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో పార్లమెంటులో కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన భారతీయ సాక్ష్య సంహిత2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత2023, భారతీయ న్యాయ సంహిత-2023 బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం నాడు ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ బిల్లులు చట్టరూపం దాల్చాయి. బ్రిటిష్...
కొత్తగా 628 కరోనా కేసులు నమోదు
ఆదివారం కరోనాతో ఒకరు మృతి
కేరళలో పెరుగుతున్న కేసుల సంఖ్య
న్యూఢిల్లీ : దేశంలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 4 వేల మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 628 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడిరచారు. కేంద్ర వైద్య, ఆరోగ్య...
రాజధాని ప్రాంతాన్ని దట్టంగా కమ్మేసిన పొగమంచు
ఉత్తరాది ఎయిర్పోర్టుల్లో జిరోకు పడిపోయిన విజిబిలిటీ
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపో యాయి. రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 9.4 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టంగా పొగ కమ్మేసింది. దట్టమైన పొగ మంచు కారణంగా విజిబిలిటీ సరిగా లేక...
ఎంపీల మూకుమ్మడి సస్పెన్షన్లపై ధర్నా
జంతర్మంతర్ వద్ద ‘ఇండియా’ కూటమి నిరసన
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న నేతలు
భద్రతా వైఫల్యం, ప్రభుతంపై విమర్శలు
భాజపా ఎంపీలు పారిపోయారు : రాహుల్ గాంధీ
రాజ్యాంగ విధులను నిర్వర్తించడంలో వారు విఫలం
ఎంపీల సస్పెన్షన్పై ఖర్గే తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ (ఆదాబ్ హైదరాబాద్) : పార్లమెంటులోకి దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన లోక్సభ, రాజ్యసభ సభ్యులను పెద్ద...
పోటీచేసే స్థానాలు ముందే ప్రకటించిన శివసేన..
అయోమయంలో కూటమి నేతలు
న్యూఢిల్లీ (ఆదాబ్ హైదరాబాద్) : లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంకకాల అంశం ’ఇండియా’ కూటమికి మఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి తలనొప్పి కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలతో పొత్తుల వ్యవహారం ఇంకా మంతనాల స్థాయిలోనే ఉండగానే మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన...
చివరి రోజూ కొనసాగిన సస్పెన్షన్లు
పలు కీలక బిల్లులకు సభ ఆమోదం
న్యూఢిల్లీ : లోక్సభ గురువారం నిరవధికంగా వాయిదా పడిరది.షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగానే సభ ముగిసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 4న ప్రారంభమైన విషయం తెలిసిందే. గురువారం సభ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ రిజిస్టేష్రన్ బిల్లు, ఎన్నికల కమిషనర్ల నియామకాల...
స్వీయ అగ్నిపరీక్షతో బరిలోకి రవిప్రకాష్!
ఎన్నికల సర్వే అంచనాలతో నేరుగా రంగంలోకి…!
ఇది మా సర్వే అంటూ ఆత్మ విశ్వాసంతో ప్రకటన!
తలక్రిందులైతే తిప్పలే!
సంచలనం సృష్టిస్తున్న ఆర్పి సర్వే!
తెలంగాణాలో జాతీయ...