Thursday, May 16, 2024

Minister Harish Rao

మంత్రి హరీష్ రావు నోటి దూల

హరీష్ ప్రసంగంతో ఆగిన రైతుబంధు కర్ణుడు సావుకు సవా లక్ష కారణాలు అన్నట్టు రైతుల(బంధు)కు నిరాశ కలిసొచ్చే అవకాశాన్ని చేజార్చుకున్న బీఆర్ఎస్ హరీష్ రావు మాటల్లో మర్మం ఏమైనా దాగి ఉందా ఎన్నికల కోడ్ ఉల్లంఘనతో నిధులకు బ్రేక్ హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న వేళ నాయకులు ఎన్నికల నిబంధనలను పాటించాలి. కానీ అందుకు విరుద్ధంగా బిఆర్ఎస్ స్టార్ క్యాంపియన్...

హరీష్ రావు నోటి దూల వల్ల ఆగిన రైతు బంధు..

2 రోజుల క్రితం రైతుబంధు నిధుల విడుదలకి అనుమతి ఇచ్చిన ఈసీ.. రైతు బంధు కు ఇచ్చిన అనుమతి ని ఉపసంహరించుకున్న ఈసీ.. హరీష్ రావు రాజకీయ లబ్ధి కోసం సిద్దిపేటలో తన నోటి దూల వల్ల ఆగిన రైతు బంధు తెలంగాణ శాసనసభకు సాధారణ ఎన్నికలు, 2023 సందర్భంగా ఎంసీసీ మరియు అనుబంధ ఎన్నికల నిభందనలు ఉల్లంఘించిన...

రిస్కుకు మారుపేరు కాంగ్రెస్‌

మూడు నెలల్లో మణికొండలో వంద పడకల హాస్పిటల్‌ మంజూరు.. మోసపోయామా గోస పాడుతాం… హరీష్‌ రావు.. మణికొండ : కాంగ్రెస్‌ మాయా మాటలను నమ్మి మీరు ఓటు వేశారా తెలంగాణ మరో పదేళ్లు వెనకకు పోతుందని హరీష్‌ రావు అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజేంద్రనగర్‌ నియోజకవర్గం లోని మణికొండ మున్సిపల్‌ లో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే...

బీజేపీకి ఓటేస్తే ….ఆగం అవుతాం

గజ్వేల్‌ అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్‌ ఓటు అంటే మురిపం కాదు ఐదేళ్ల భవిత భవిష్యత్తు భారీ మెజార్టీతో గెలిపించండి గజ్వేల్‌ రోడ్‌ షోలో మంత్రి హరీష్‌ రావు గజ్వేల్‌ : ప్రభుత్వంలోకి రాని బిజెపికి ఓటు వేస్తే ఆగం అవుతాం అని మంత్రి హరీష్‌ రావు విమర్శించారు. సోమవారం సీఎం కేసీఆర్‌కి మద్దతుగా, గజ్వేల్‌ పట్టణంలో నిర్వహించిన రోడ్‌...

కాంగ్రెస్‌, బీజేపీలు తోడు దొంగలు

కాంగ్రెస్‌ మేకపోతు గాంభీర్యం.. బిజెపి ఓటు బ్యాంకే లేదుమంత్రి హరీశ్‌రావు మెదక్‌ : కాంగ్రెస్‌, బీజేపీలు రెండూ తోడు దొంగలని మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. ప్రజలను ఓట్లడిగే హక్కు వారికి లేదన్నారు. బీజేపీ ప్రజలకు ఏమన్నా ఇచ్చిందంటే అది జీఎస్టీనేనని చెప్పారు. ఈ నెల 26న సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభను దుబ్బాకలో...

కాంగ్రెస్‌ పార్టీ పాలనలో నరకం

పథకాల పేరుతో కర్నాటకలో మోసం తెలంగాణలో కూడా మోసం చేయాలని కుట్రలు : మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌ : ఐదు గ్యారంటీలతో కర్ణాటక ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ పార్టీ పాలనలో కర్ణాటక ప్రజలు నరకం చూస్తున్నారన్నారు. పాత పథకాలకు...

బిఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయం : మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌ ; ఎల్బీనగర్‌లో మంత్రి హరీష్‌రావు సమక్షంలో కాంగ్రెస్‌ నేత ముద్దగౌని రామ్మోహన్‌ గౌడ్‌, ప్రసన్న లక్ష్మి దంపతులు, ఇతర నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు విూడియాతో మాట్లాడుతూ.. రామ్మోహన్‌ గౌడ్‌ ఉద్యమకారుడని.. తమతో కలిసి పని చేశాడన్నారు. సహచరుడినీ కాపాడుకోవాలి అని వచ్చామని తెలిపారు. కష్టకాలంలో...

దొంగ చేతిలో కాంగ్రెస్‌ పార్టీ బందీ

మాజీ ఎంఎల్‌ఎ విష్ణువర్ధన్‌రెడ్డితో మంత్రి హరీశ్‌రావు భేటీ హైదరాబాద్‌ : ఓటుకు నోటు కేసు దొంగ చేతిలో కాంగ్రెస్‌ పార్టీ బందీ అయిందని మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నారని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని వెల్లడిరచారు. రాష్ట్ర అభివృద్ధి...

బిఆర్‌ఎస్‌ను విమర్శించే అర్హత కాంగ్రెస్‌కు లేదు

రేవంత్‌ మాటలను ప్రజల గమనించాలి : మంత్రి హరీశ్‌రావు ఆదిలాబాద్‌ : 55 ఏళ్లు పాలించి తెలంగాణకు ఏమి చేయలేని కాంగ్రెస్‌ పార్టీ బిఆర్‌ఎస్‌ను విమర్శించే స్థాయి లేదని, నాడు కరెంటు ఉంటే వార్త… నేడు తెలంగాణ లో కరెంటు పోతే వార్త అని మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఉట్నూర్‌లో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద...

సంగారెడ్డిలో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయం

సదాశివపేట : సంగారెడ్డి నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ జండా ఎగరవేయడం ఖాయమని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. సదాశివపేటలో మన బిన్‌ ఫౌండేషన్‌ అధినేత సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీం మంత్రి హరీష్‌ రావు సమక్షంలో చింతా ప్రభాకర్‌ నాయకత్వంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజలకు...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -