నిజమైన దేశభక్తులను దేశద్రోహులుగా ఆరోపిస్తూ… జైళ్లలోకి నెట్టి సాగిస్తున్న నకిలీ దేశభక్తుల పాలనలో పెన్నులు గన్నులుగా కనబడటంలో ఆశ్చర్యం ఏం ఉండదు. కానీ, కలానికి ఉన్న బలాన్ని పాలకులు గుర్తించినట్లుగా ప్రజలు గుర్తించకపోవడం అత్యంత బాధాకరం. అలా గుర్తించనంత కాలం కలం రాతలనే కాదు, మనిషి మెదళ్లను కూడా నిషేదిస్తారు. ఆ స్థానంలో స్వయంగా...
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిరంతరం ప్రజాశ్రేయ స్సుకై పరితపిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు నాల్గవ స్థంభంగా నిలబడి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎందరో పాత్రికేయులు నిస్వార్థ సేవలను అందిస్తున్నారు. వారి నిజ జీవితంలో ఆర్థిక, సామాజిక సమస్యలతో, ఎన్నో ఒడిదుడుకుల నడుమ జీవిస్తూ, అతికష్టతరంగా వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి జర్నలిస్టులను కాపాడుకోవలసిన బాధ్యత...
రద్దు చేయాలని కలెక్టర్ను ఆదేశించా..
అర్హులైన ప్రతి జర్నలిస్టుకు నివేశన స్థలాలిస్తాం
అర్హులైన జర్నలిస్టుల జాబితా బాధ్యత టియుడబ్ల్యూజే చూసుకుంటుంది
అందులో మా ప్రమేయం కానీ, కాంగ్రెస్ నేతల ప్రమేయం కానీ ఉండదు
కరీంనగర్ చుట్టుపక్కల భూముల ఆక్రమణలు జరిగాయి
భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతాం..
అన్యాయానికి గురైన బాధితులు ఫిర్యాదులు ఇవ్వండి
రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్...
"ఆదాబ్" జర్నలిస్టుకు ఫోన్ చేసి బెదిరించిన సూర్యాపేట జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ రాంపతి
జీవోలు చదువుకొని వార్తలు రాయాలని రాంపతి హుకుం..
మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు, సి.ఎం.ఆర్ బియ్యం సేకరణతో తనకేం సంబంధం లేదని తెగేసి చెప్పిన వైనం
మరోసారి సి.ఎం.ఆర్ బియ్యం వార్తలు రాస్తే బాగుండదని వార్నింగ్..
కాల్ రికార్డు చేసుకో.. రికార్డు చేసుకున్నా, నన్ను ఎవరు...
మేకల భార్గవ్, అనుచరుడు కాశీ దాడికి పాల్పడిన వారిపైకేసు నమోదు చేసిన శామీర్పేట్ పోలీసులు
శామీర్ పేట్(ఆదాబ్ హైదరాబాద్): విలేకరిపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులపై శామీర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల శామీర్పేటలో జరిగిన కురమ కులస్తుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఓ విలేకరిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. కురుమ సంఘం...
ఓటమి భయంతోనే దాడులు చేస్తున్నారన్న స్థానిక ప్రజలు
మేడ్చల్ : మేడ్చల్ లో అధికార పార్టీకి చెందిన నాయకులకు హద్దు అదుపు లేకుండా పోతుంది. శనివారం షామీర్పేట్ మండలంలో కురుమ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఓ విలేకరిపై దాడి ఘటన మరువకముందే మేడ్చల్ మండలలోని గౌడవెల్లి గ్రామంలో మరో విలేకరిపై బీఆర్ఎస్ నాయకులు దాడులు చేశారు....
ఐదుగురు నిందితులను దోషులుగా పేర్కొన్న కోర్టు..
2008 లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు..
ఈనెల ఢిల్లీ కోర్టులో శిక్ష ఖరారుపై జరుగనున్న చర్చ..
న్యూ ఢిల్లీ : 2008లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో ఢిల్లీ కోర్టు బుధవారం కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులను కోర్టు...
ఐజేయూ, టీయూడబ్ల్యూజే సభలో వక్తల ఆందోళన..
హైదరాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించిన జర్నలిస్ట్ సంఘాలు..
కేంద్ర నియంతృత్వ ధోరణిపై ముక్తకంఠంతో ఖండన..
గ్రాండ్ సక్సెస్ అయిన ఐజేయూ, టీయూడబ్ల్యూజే ప్రదర్శన..
హైదరాబాద్ : పాలకులు మీడియా స్వేచ్ఛను హరించడమంటే, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై...
అనారోగ్యంతో మృతి చెందిన సీహెచ్ వీఎం కృష్ణారావు
తీవ్ర విచారం వ్యక్తం చేసిన నారా లోకేశ్
సీనియర్ జర్నలిస్టుగా విశేష సేవలందించారని వెల్లడి
కృష్ణారావు మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు అన్న బాలకృష్ణ
హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సీహెచ్ వీఎం కృష్ణారావు(64) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణారావు.. గురువారం హైదరాబాద్లో...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...