మంత్రి గుడివాడపై బుద్దా ఫైర్
విశాఖపట్టణం (ఆదాబ్ హైదరాబాద్) : రాజకీయాల్లో ఏదిపడితే అది మాట్లాడం సరికాదని, అందుకు ప్రజలు తగిన బుద్ది చెబుతారని మంత్రి గుడివాడ అమర్నాథ్పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. జగన్ పిచ్చి గుడివాడ అమర్కి కూడా పట్టినట్లు ఉందని విమర్శించారు. పవన్ కంటే…తన తోనే ఎక్కువ మంది...
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...