సీబీఐతో దర్యాప్తు చేయించాలని జనసేన డిమాండ్
విజయవాడ : ఏపీ బేవరెజెస్ కార్పోరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి అవినీతి అనకొండలా మారిందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ.. వంద కోట్లు అక్రమంగా దోచుకున్నారని… ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని మండిపడ్డారు. ఆయన చేసిన అవినీతి, దోచుకున్న...
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రతి పార్టీ తమ గుర్తును ఓటర్లకు చూపించుకుంటూ ప్రచారంలో వేగం పెంచాయి. ఈ సారి గెలుపు తమదంటే తమదంటూ ఎలక్షన్ల బరిలో అభ్యర్థులు రకరకాల హామీలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సారి జనసేన పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమైంది. బీజేపీతో పొత్తులో భాగంగా కూకట్పల్లి...
బీజేపీ-జనసేన పొత్తు.. తేలిన సీట్ల లెక్కలు..
గ్రేటర్ సిటీలో కీలకమైన సీటు జనసేనకే..!
నేడు బీజేపీ మూడో జాబితా విడుదల..?
హైదరాబాద్ : పోటీ చేయకుండా ఉంటే పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. ఎన్నికలకు దూరంగా ఉంటే కేడర్ మనోస్థైర్యం దెబ్బతింటుంది. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలనుకుంది జనసేన. ముందే 32 సీట్లు ప్రకటించింది. అయితే బీజేపీ నాయకత్వం...
పవన్ కళ్యాణ్, లోకేష్ ల కీలక సమావేశం..
పలు విషయాలపై తీవ్ర చర్చ..
వై.ఎస్. జగన్ ని ఓడించాలన్నదే అజెండా..
అమరావతి : అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న జనసేన, తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం, రాజమండ్రిలో అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యింది.. ముఖ్యనేతలు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు పలువురు ముఖ్య నేతలు,...
తేల్చి చెప్పిన ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి..
అమరావతి : చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రజల్లో ఉన్నా.. జైల్లో ఉన్నా పెద్ద తేడా ఉండబోదని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్ తొలిసారిగా చంద్రబాబు అరెస్ట్పై స్పందించారు. చంద్రబాబుకు...
రాజమండ్రి సెంట్రల్ జైల్ సాక్షిగా సంచలన పరిణామం
చంద్రబాబుతో పవన్, బాలయ్య, లోకేష్ ములాఖత్
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి
జగన్కు యుద్ధం ఇష్టమైతే.. మేం రెడీ
బాబును కలిసి జైలు నుండి బయటకు వచ్చాక మీడియాతో పవన్
నారా భువనేశ్వరికి ఆభయం ఇచ్చిన పవన్..
టీడీపీ, జనసేన కలిపి కమిటీ ఏర్పాటు చేస్తాం : నారా లోకేశ్..
అందరూ...
ఉమ్మడి సీఎం అభ్యర్థిపై కలిసి నిర్ణయం
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి..
మిగిలిన పార్టీలతో పొత్తు నిర్ణయం కేంద్ర కమిటీదే..
బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతుందని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి మరోసారి స్పష్టం చేశారు. రాజమండ్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జనసేనతో పొత్తు ఇవాళే కాదు, రేపు కూడా ఉంటుందని తేల్చి...
ఆంద్ర ప్రదేశ్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ..
'జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కేంద్ర హోమ్ శాఖా మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షాను కలిశారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, అక్కడి ప్రజల సంక్షేమం గురించి ఇద్దరు తమ తమ ఆలోచనలను పంచుకున్నారు.. ఇదే విషయాన్ని అమిత్ షా ట్వీట్ చేశారు.. హోం...
అధికారం కోసం తోడేళ్ల ముఠా ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. టీడీపీ, జనసేన మాయమాటలను నమ్మవద్దని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతపుం జిల్లా కల్యాణదుర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పాడి, పంటలు ఇచ్చే నాయకత్వం కావాలా నక్కలు, తోడేళ్ల రాజ్యం కావాలా ప్రజలు...
భీమవరంలో శెట్టిబలిజలతో జనసేనాని సమావేశం
బీసీలు బలపడితేనే రాజ్యాధికారం వస్తుందని వెల్లడి
సంపూర్ణ మద్యనిషేధం దేశంలో ఎక్కడా సాధ్యం కాలేదని వ్యాఖ్యలు
అమరావతి, 29 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :పశ్చిమ గోదావరి జిల్లాలో వారాహి యాత్ర కొనసాగిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ గురువారం భీమవరంలో శెట్టిబలిజ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీలకు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...