తన సభలకు రావడం కాదని.. వచ్చే ఎన్నికల్లో తనకు అండగా ఉండాలని, అసెంబ్లీకి పంపించాలని ఏపీ ప్రజలను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరారు. వారాహి యాత్రలో భాగంగా ఆదివారం కాకినాడ చేరుకున్న పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిపై విరుచుకుపడ్డారు. ఏపీ సీఎం జగన్కు క్రిమినల్స్ అండగా ఉన్నారని...
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జిగా బైరి వంశీ కృష్ణ నియామకం అయ్యారు, ఈ మేరకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో అధికారికంగా ప్రకటించి నియామక పత్రాన్ని బైరి వంశీ కృష్ణకి అందజేశారు.. ఈ సందర్బంగా బైరి వంశీ కృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కృషిచేస్తానని, రాబోయే...
మంత్రి గుడివాడపై బుద్దా ఫైర్
విశాఖపట్టణం (ఆదాబ్ హైదరాబాద్) : రాజకీయాల్లో ఏదిపడితే అది మాట్లాడం సరికాదని, అందుకు ప్రజలు తగిన బుద్ది చెబుతారని మంత్రి గుడివాడ అమర్నాథ్పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. జగన్ పిచ్చి గుడివాడ అమర్కి కూడా పట్టినట్లు ఉందని విమర్శించారు. పవన్ కంటే…తన తోనే ఎక్కువ మంది...
నేటి మహిళల ఎక్స్ పోజింగ్ వల్లనేరాల శాతం పెరుగుతుందిమహాలక్ష్మిలా ఉండాల్సిన ఆడపిల్లకళ తప్పి కకలావికలం అవుతుంది
చేయెత్తి దండం పెట్టాల్సిన ఆడపిల్లకుచెయ్యి పట్టి లాగే సంస్కృతీ మొదలైందిపరాయి...