Saturday, April 27, 2024

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో జనసేనాని సమావేశం..

తప్పక చదవండి
  • ఆంద్ర ప్రదేశ్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ..

‘జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ కేంద్ర హోమ్ శాఖా మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షాను కలిశారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, అక్కడి ప్రజల సంక్షేమం గురించి ఇద్దరు తమ తమ ఆలోచనలను పంచుకున్నారు.. ఇదే విషయాన్ని అమిత్ షా ట్వీట్ చేశారు.. హోం మంత్రి అమిత్ షా తో అద్భుతమైన సమావేశం జరిగింది. ఈ పరస్పర చర్య ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక, సుసంపన్నమైన భవిష్యత్తుకు దారితీస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.. అని పవన్ కళ్యాణ్ తెలిపారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు