తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత!
రైతులకు నామమాత్రం చెల్లిస్తూ లక్షలు వెనకేసుకుంటున్నారు
షాద్నగర్ (ఆదాబ్ హైదరాబాద్): అక్రమార్కులు పట్టపగలే జోరుగా మట్టి అక్రమంగా తరలిస్తున్నారు.. తాజాగా ఫరూక్ నగర్ మండలం దేవుని బండ తండాకు చెందిన రూప్లా నాయక్ అనే రైతు పొలం నుంచి ఒక జెసిబి మూడు టిప్పర్లతో ( టిప్పర్ నెంబర్ ుూ 12 ఖణ 1697,...
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
రైతులకు టార్పాలిన్స్ అందజేయాలి..
జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు..
సూర్యాపేట (ఆదాబ్ హైదరాబాద్) : వర్షాల వల్ల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు అందుబాటులో ఉండాలని కలెక్టర్ తెలిపారు. మంగళవారం వెబ్ ఎక్స్ ద్వారా సంబంధిత అధికారు లతో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...
ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు
కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యం పెంపు
డీఏ పెంపు సహా , రైల్వే ఉద్యోగులకు బోనస్
78 రోజుల జీతంతో సమాన బోనస్
సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించినకేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్..
న్యూ ఢిల్లీ : పండగ వేళ కేంద్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగులతో...
వ్యవసాయం, పౌరసరఫరాల శాఖలపై జగన్ సమీక్ష
అధికారులకు దిశా నిర్దేశం చేసిన ఏపీ ముఖ్యమంత్రి
రాష్ట్రంలో పంటల సాగు, తాజా పరిస్థితులను సీఎంకు అధికారులు వివరించారు. జూన్ నుంచి సెప్టెంబరు వరకూ దాదాపుగా సాధారణ వర్షపాతం నమోదైంది అన్నారు. అయినా జూన్, ఆగస్టు నెలల్లో వర్షాలు లేకపోవడంతో పంటల సాగుపై ప్రభావం పడిందన్నారు. ముందస్తు రబీ పంటలు...
ఓ అజ్ఞాతవాసి సూచన మేరక ఆగిన రిజిస్ట్రేషన్లు..!
పెంజర్ల భూములపై రెవెన్యూ అధికారుల వింత ధోరణి..
ఉదయం నుంచి ఎదురుచూస్తున్న రైతులు..
ఎటూ తేల్చకుండా వెళ్లిపోయిన తహసిల్దార్..కొత్తూరు : ఓ రైతు తన అవసరాల నిమిత్తం భూమిని అమ్మకానికి పెట్టాడు. ఈ క్రమంలో కొనుగోలుదారుడు అమ్మకం దారుడికి మధ్య ఒప్పందం కుదిరింది. అనంతరం ధరణిలో స్లాట్ బుక్...
బీ.ఆర్.ఎస్. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ శాసన సభ్యులు డాక్టర్ తాటికొండ రాజన్న సూచనల మేరకు, నెల్లుట్ల గ్రామంలో బీ.ఆర్.ఎస్. రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జనుతల సుధీర్ రెడ్డి, నెల్లుట్ల గ్రామం బీ.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ నల్ల రాహుల్ అధ్వర్యంలో… రైతు బాందవుడు కేసీఆర్...
నేటి నుంచి రైతు రుణమాఫీ తిరిగి ప్రారంభం..
19 వేల కోట్ల రుణమాఫీ చేయనున్నట్టు కేసీఆర్ హామీ..
కేంద్రం తీరు వల్లే రుణమాఫీ జాప్యమైనట్లు ఆరోపణ..
నిధుల విషయంలో కేంద్రం కక్షపూరితంగా ఉంటోంది..
సెప్టెంబర్ 2వ వారం లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం..
రైతు రుణమాఫీ పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఆదేశించారు. నేటి నుండి నుంచి...
తెలంగాణ రైతు లోకానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..
రుణమాఫీ, కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలపై కార్యాచరణకు పిలుపు..
రైతు వేదికలను ఇన్నాళ్లు అలంకార ప్రాయంగా ఉంచిన బీ.ఆర్.ఎస్.
వాటిని రాజకీయ వేదికలుగా మార్చడానికి బరితెగించింది..
రైతు రుణ మాఫీ కోసం ఇన్నాళ్లు మనం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశాం.
చివరి బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టడం...
కాంగ్రెస్ లో చేరడమంటే బీఆర్ఎస్ కు సహకరించినట్లే..
బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పైనే కేసీఆర్ కి నమ్మకం ఎక్కువ..
లిక్కర్ నిందితులు తప్పించుకునే వీల్లేకుండా పకడ్బందీగాఆధారాలు సేకరించే పనిలో సీబీఐ, ఈడీ..
ప్రచారం కోసం వెయ్యి కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తారా?
ధరణి బాధితులతో పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ పెట్టొచ్చు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధిపై...
అచ్చునూరి కిషన్, తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ములుగు జిల్లా ఇంఛార్జీ.
హైదరాబాద్ : ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఐ.టి., మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ మధ్య కాలంలో రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి,...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...