సుదీర్ఘ ప్రయాణంలో ఛత్తీస్ ఘడ్ చేసుకున్న వైనం..
అక్కడి ప్రభుత్వం సాధించిన ఘనతపై అధ్యయనం..
రైతులకు, మహిళలకు ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం కల్పిస్తున్నప్రయోజనాలు ఎంతో గొప్పగా ఉన్నాయి : మల్లన్న
ఛత్తీస్ ఘడ్, 14 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణలో రాష్ట్రంలో దొర పాలనకు దగాపడ్డ రైతులకు చతిస్గడ్ రైతులు మల్లన్నతో కలిపి ఘన స్వాగతం...
చేతులకు బేడీలతో భువనగిరి కోర్టుకు తరలించిన దుర్మార్గం..
భూములు కోల్పోతున్న రైతుల ఆందోళనపై సర్కార్ ఉక్కుపాదం..
కేసులు పెట్టి జైళ్లో తోసిన కేసీఆర్ ప్రభుత్వం..
ట్రిపుల్ ఆర్ బాధితులకు బీ.ఆర్.ఎస్. మార్క్ మర్యాద
మే 30 మంత్రి జగదీశ్ రెడ్డి కాన్వాయ్ అడ్డగింత..
అరెస్టు చేసిన పోలీసులు.. 14 రోజుల రిమాండ్..
ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డ ఎంపి కోమటిరెడ్డి..
( ప్రపంచంలో మోసపోవడమే...
పొద్దుతిరుగుడు పంటకు కనీస మద్దతు ధరను కల్పించాలని కోరుతూ హర్యానాలో రైతులు ధర్నా చేపట్టారు. కురుక్షేత్రలోని జాతీయ రహదారి 44పై పిప్లీ వద్ద రోడ్డును బ్లాక్ చేశారు. పొద్దుతిరుగుడును ఎంఎస్పీ ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే అప్పుడు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపడుతామని రైతులు వార్నింగ్ ఇచ్చారు.హర్యానా, పంజాబ్, యూపీ రైతు నేతలు...
పోడు రైతుల గోసకు పరిష్కారమేది?అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 నాటికి పోడు సేద్యం చేస్తున్న రైతులందరికీ పట్టా హక్కులు కల్పంచాల్సి వుండగా కొద్ది మందికి మాత్రమే తూతూ మంత్రంగా పట్టాలిచ్చి గత పాలకులు చేతులు దులుపుకొన్నారు.తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి KCR పోడు రైతులకు జరిగిన అన్యాయాన్ని సరిచేస్తామని, 2014 జూన్ 2...
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అంటేనిజమేనేమో అనుకున్న ..కొన్ని కార్యక్రమాలు చూస్తే ఇవిదశాబ్ది ఉత్సవాలు కాదుబిఆర్ఎస్ పార్టీ ప్రచారాలని తెలుస్తుంది…దొర పార్టీ తరఫున బిఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తేప్రజలు నమ్మే స్థితిలో లేరు..కనుక ఏకంగా అధికారుల చేత ప్రభుత్వం చేయనిపనులను చేసినట్టు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నావు…ఎన్ని ఎత్తులకు పైఎత్తులు వేసినతెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు…తెలంగాణ...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...