ఒకప్పుడు మంచిగా చదువుకున్న డాక్టరో,లాయరో రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేసేవాళ్లు..ఈ రోజుల్లో రాజకీయాల్లోకి రావాలంటే,కావాల్సిన క్వాలిఫికేషన్ ఎమ్మెల్యేకైతే 100 కోట్లు..కార్పొరేటర్ కైతే ఐదు కోట్లు..అభ్యర్థి ఎలా ఉన్నా, ఎవరైనా పర్వాలేదు..ఇదే నేటి రాజకీయాల్లో నడుస్తున్న ట్రెండ్..డబ్బుంటే అభ్యర్థి ఏది మాట్లాడినా కరెక్టే, ఏది చేసినా కరెక్టే..పది ఖర్చు పెట్టు 100 పట్టు,కార్పొరేట్ స్టైల్ కు...
నేతృత్వం వహించనున్న మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్..
ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు..
జమిలీ ఎన్నికలపై దృష్టి సారించిన మోడీ సర్కార్..
జమిలీ ఎన్నికలకు తాము సిద్దమే అన్న ఎలెక్షన్ కమిషన్..
న్యూ ఢిల్లీ : దేశంలో లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని కేంద్రం గత కొన్ని రోజులుగా కసరత్తులు చేస్తున్న...
సెప్టెంబరు 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక భేటీ
పార్లమెంట్ లో బిల్లు పెట్టే యోచనలో కేంద్ర ప్రభుత్వం
జమిలీ ఎన్నికల బిల్లుపై జోరుగా ఊహాగానాలు
మాజీ రాష్ట్రపతి సారథ్యంలో కేంద్రం కమిటీదేశంలో ఎన్నికల హడావుడి మొదలైంది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీని ఈసారి ఎలాగైనా ఓడించాలని ప్రతిపక్ష పార్టీలు ఏకం అయ్యాయి. మరోవైపు కేంద్ర...
ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్కు కలసి వస్తుంది..
ఇచ్చిన హావిూలను నిలబెట్టుకోలేని బీ.ఆర్.ఎస్.
కేసీఆర్ అహంకార పూరిత పాలనకు చరమగీతం..
నేనూ, నాభార్యా ఇద్దరం పోటీ చేస్తున్నాం..
50 వేల మెజార్టీ తగ్గితే రాజకీయాల నుంచి తప్పుకుంటా..
విూడియా సమావేశంలో నల్లగొండ ఎంపి ఉత్తమ్..
హైదరాబాద్ :వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఉప్పెనలో బీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయమని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపి ఉత్తమ్...
ట్విట్టర్ వేదికగా వెల్లడించిన మాయావతి..
ఎన్డీయేతో బాటు ఇండియా కూడా కులతత్వ కూటములే..
2024 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ చేస్తాం : మాయావతి..
లక్నో:ఎన్డీఏతో పాటు విపక్ష కూటమి ఇండియా ఈ రెండూ పేదల వ్యతిరేక, కులతత్వ కూటములేనని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. తమ పార్టీ ఏ కూటమిలో చేరబోదని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్రంగా...
అభ్యర్థులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు..!?
నాయకులందరిదీ ఇదే బాట..
అసెంబ్లీలో చోటు కోసం విచ్చలవిడిగా ఖర్చులు..
కోట్లాది రూపాయలను గుమ్మరిస్తున్న నాయకులు..
కోట్లు ఉంటేనే రాజకీయాలు.. చేయాలా..
తెలంగాణ రాజకీయాల్లో సామాన్యుల పరిస్థితి ఏంటి..హైదరాబాద్ : యువత రాజకీయాలకు రావాలి.. బడుగు వర్గాలు రాజకీయంగా ఎదగాలి.. నిరుపేదలు, సామాన్యులు ఎన్నికల్లో నిలబడాలి.. ఈ మాటలన్నీ నీటి మూటలే.. రాజకీయాల్లో చేరాలంటే...
హైదరాబాద్: ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని టాలీవుడ్ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఖండించారు. ఎన్నికల్లో పోటీచేయాలని తనను ఏ రాజకీయ పార్టీ సంప్రదించలేదని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి రావట్లేదని, తనకు అన్ని పార్టీలు, అందరు నాయకులంటే గౌరవముందన్నారు. తానొక ఆర్టిస్టునని, ఎంటర్టైన్ చేయడమే తన బాధ్యత అన్నారు.రాజకీయాల్లోకి వస్తున్నానంటూ అసత్య ప్రచారం...
గోదావరి నీళ్ళతో ఉమ్మడి జిల్లా ప్రజల కాళ్ళు కడిగే ఆ నిర్ణయం…
కొంతమంది శునకానందం పోయిండుతున్నారు…
అందుకే మళ్ళీ పోటీ చేస్తున్నా… మాజీ మంత్రి తుమ్మల…
అభిమానుల భారీ సంఫీుభావ ర్యాలీ…
వేలాది కార్లతో సరిహద్దు నుండి ఖమ్మం వరకు ప్రదర్శన…పాలేరు : మాజీ మంత్రి, ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ది ప్రధాత తుమ్మల...
సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్..
బీ.ఆర్.ఎస్. నేతల్లో చాలా మంది బీజేపీ వైపు చూస్తున్నారు..
బీ.ఆర్.ఎస్. ఓడిపోబోతోందని సర్వేలన్నీ చెబుతున్నాయి..
తమ నేతలను కాపాడుకోవడానికే కేసీఆర్ లిస్ట్ ప్రకటించారు..
కేసీఆర్ ప్రకటించిన 115 మందిలో ఎవరు బరిలో ఉంటారో చూద్దాం : బండి..
హైదరాబాద్ :బీఆర్ఎస్ నేతల్లో చాలా మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సర్వేలన్నీ బీ.ఆర్.ఎస్. ఓడిపోతుందని...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...