ప్రజలంటే ప్రాణం.. సేవే ఆయనకు పరమార్ధం..
సమాజానికి ఏదైనా చేయాలన్నదే ఆయన లక్ష్యం..
సూర్యాపేట పట్టణ సమస్యల పరిష్కారం వైపే ఆయన అడుగులు..
మహా ధర్నాతో మా నాయకుడు అనిపించుకున్న నేత..
మన మనిషి, మంచి మనిషి అని కితాబుఅందుకున్న అరుదైన నాయకుడు..
పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ ఇస్తే గెలుపు సునాయాసంఅంటున్న ప్రతి వర్గం..
కాంగ్రెస్ అధిష్టానం దృష్టిపెట్టాలంటున్న నియోజకవర్గ ప్రజానీకం..
హైదరాబాద్...
మంత్రి పంపిణీ చేసిన గోడ గడియారాలను రోడ్డుపై వేసి తొక్కిర్రు
అర్హులకు దళిత బంధు అందలేదని సర్పంచ్ ఇంటిపై దాడి చేసిన
నెమ్మికల్ గ్రామ దళితులు…రోడ్డుపై బైఠాయించిన మహిళలు
అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా.నిరసన ప్రదర్శన
హైదరాబాద్ : దలిత బంధు అనర్హులకు ఇచ్చారని ఆరోపిస్తూ బుధవారం సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూర్ (ఎస్) మండలం నిమ్మికల్లు గ్రామస్తులు ఆగ్రహంతో...
హర్యానా రాష్ట్రంలోని మేవాత్ ప్రాంతంలో జరుగుతున్న అల్లర్లను నిరసిస్తూ నేడు విశ్వహిందూ పరిషత్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్ అఖిల భారత సంయుక్త మహామంత్రి సురేంద్ర జైన్ సూచించారు. శ్రావణమాసం తొలి సోమవారం రోజు దేవాలయంలో పవిత్ర పూజలు నిర్వహించే సంప్రదాయం పాండవుల కాలం నుంచి వస్తున్నదని,...
డిమాండ్ చేసెసిన నందికంటి శ్రీధర్..
గ్రేటర్ హైదరాబాదులో వరద ప్రభావిత ప్రాంతాల బాధితులకు పదివేల రూపాయలు సాయం అందించాలని, రోడ్ల సమస్యల పట్ల సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ టిపిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి పిలుపుమేరకు గన్ పార్క్ నుండి పాదయాత్రగా బయలుదేరి, జిహెచ్ఎంసి ఆఫీస్ ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి జిల్లా...
రేవంత్ రెడ్డి ఆదేశాలమేరకు కార్యక్రమంలోపాల్గొన్న నర్సారెడ్డి భూపతి రెడ్డి తదితరులు..
టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వరద బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం(గన్ పార్క్) వద్ద నుండి జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం వరకు నిర్వహించిన నిరసన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి...
జనగామ పట్టణంపై ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జనగామ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించారు.. వర్షం తగ్గి 24 గంటలు గడిచిన జనగామ పట్టణ లోని హైదరాబాద్ నుండి హన్మకొండ ప్రధాన రహదారి కుర్మవాడ ఏరియా లో నీళ్లు భారీగా రావడం వలన వ్యాపారస్థులు ప్రయాణికులు,...
జనగామ పట్టణంలో సబ్ స్టేషన్ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం..బుధవారం రోజు జనగామ పట్టణంలో హన్మకొండ రొడ్ లోని సబ్ స్టేషన్ వద్ద టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అధికార బిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులను తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్నదానికి నిరసనగా.. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్ పార్టీ...
సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా..బుధవారం రోజు సీపీఐ అధ్వర్యంలో అర్హులైన వారికి, యిండ్ల స్థలాలు స్థలం ఉన్న వారికి అరు లక్షల రూపాయలు యివ్వాలని డిమాండ్ చేస్తూ.. ఎమ్మార్వో అఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.. తదుపరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సహాయ కార్యదర్శి అది సాయన్న, రాష్ట్ర సమితి సభ్యులు పాతూరి సుగుణమ్మ మాట్లాడుతూ...
డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులను బంద్ చేస్తాం..
తీవ్రంగా హెచ్చరించిన రేషన్ డీలర్ల జేఏసీ నాయకులు..
హైదరాబాద్ జిల్లా ప్రధాన రేషన్ కార్యాలయం ముందు నిరసన..రేషన్ డీలర్లు ధర్నాకు దిగారు.. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలంటూ రేషన్ డీలర్లు హైదరాబాద్ జిల్లా ప్రధాన రేషన్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. తమకు న్యాయం...
జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు మంత్రి కేటీఆర్ మద్దతు ప్రకటించారు. రెజ్లర్లపై ఢిల్లీ పోలీసుల తీరును కేటీఆర్ ఖండించారు. అంతర్జాతీయ వేదికపై దేశ ఖ్యాతిని చాటిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రెజ్లర్లకు దేశ ప్రజలు మద్దతుగా నిలవాలి. వారికి మనందరం గౌరవం ఇవ్వాలని కేటీఆర్ కోరారు....
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...