- రేవంత్ రెడ్డి ఆదేశాలమేరకు కార్యక్రమంలో
పాల్గొన్న నర్సారెడ్డి భూపతి రెడ్డి తదితరులు..
టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వరద బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం(గన్ పార్క్) వద్ద నుండి జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం వరకు నిర్వహించిన నిరసన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్న టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి