Thursday, May 2, 2024

అప్రూవర్ గా మారిన శరత్ చంద్రా రెడ్డి..

తప్పక చదవండి
  • ఢిల్లీ లిక్కర్ స్కాం లో బిగ్ ట్విస్ట్..
  • ఈడీ సైతం కోర్టులో పిటిషన్..
  • అప్రూవర్ పిటిషన్ కు అనుమతిచ్చిన కోర్టు..
  • శరత్ పాత్రపై ఆరా తీస్తున్న ఈడీ..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా.. నిన్నటి వరకు జైల్లో ఉండి.. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ఈ మేరకు జూన్ ఒకటో తేదీన.. స్పెషల్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారని.. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ ఈడీ సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేయటం సంచలనంగా మారింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు