Monday, April 29, 2024

మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతి..

తప్పక చదవండి

ఢిల్లీ : మావోయిస్టు అగ్రనేత రాజిరెడ్డి మరణం వార్తలపై దృష్టి సారించిన కేంద్ర నిఘా వర్గాలు…
మావోయిస్టు పార్టీ విస్తరణలో విశేష కృషి చేసిన రాజిరెడ్డి..
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి అలియాస్ సత్తన్న మరణించారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర నిఘా వర్గాలు సారించాయి..
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన రాజిరెడ్డి తొలి తరం మావోయిస్టు నేతల్లో ఒకరు. అంచలంచలుగా ఎదిగి ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు మరియు గుజరాత్‌లతో కూడిన మావోయిస్టుల నైరుతి ప్రాంతీయ బ్యూరోలో విప్లవాత్మక ఉద్యమానికి ఇన్‌ఛార్జ్‌గా కూడా పని చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు