Monday, December 4, 2023

covid

కోవిడ్‌ వ్యాక్సిన్‌తో ఆకస్మిక మరణాల ముప్పు పెరగదు

న్యూఢిల్లీ : కొవిడ్‌19 వ్యాక్సిన్‌ యువతలో ఆకస్మిక మరణాల ముప్పును పెంచదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అధ్యయనం వెల్లడిరచింది. కనీసం ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నా.. ఆకస్మిక మరణం ముప్పు తగ్గుతుందని తేల్చింది. దీనికి సంబంధిం చిన నివేదిక ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌లో ప్రచురితమైంది. యువతలో ఆకస్మిక మర...

బ్రిటన్‌లో విస్తరిస్తున్న కొవిడ్‌ కొత్త వేరియంట్‌..

ఎరిస్ లేదా ఈజీ 5.1 గా న్యూ వేరియంట్.. ఓమైక్రాన్ వేరియంట్ ను పోలిఉన్న లక్షణాలు.. వైరస్ నిర్మూలనకు వైద్య బృందాల కసరత్తు.. బ్రిటన్‌లో కరోనా మహమ్మారి మరో కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఎరిస్‌ లేదా ఈజీ 5.1 అని ఈ కొవిడ్‌-19 న్యూ వేరియంట్‌ను పిలుస్తున్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కొన్ని జన్యు మార్పులు సంతరించుకోవడం ద్వారా ఈ...
- Advertisement -

Latest News

అయోధ్య రామమందిరానికి సర్వం సిద్ధం

సుమారు 6,000 మందికి ఆహ్వాలు న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...
- Advertisement -