Sunday, April 28, 2024

commissioner

అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలి

పంజాగుట్ట స్మశాన వాటిక, వెంకటేశ్వర కాలనీలో కమిషనర్ రోనాల్డ్ రోస్ ప‌ర్య‌ట‌న‌ పంజాగుట్ట స్మశాన వాటికలో అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కార్పొరేటర్ మన్నే కవితతో కలిసి కమిషనర్ పంజాగుట్ట స్మశాన వాటిక, వెంకటేశ్వర కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను కార్పొరేటర్...

కంచె చేను మేసే.. అధికారులే తోడు దొంగలైన వైనం..!

ప్రభుత్వ భూమిలో లేని నిర్మాణాలు ఉన్నట్లు నివేదికలు కీసర గత తహశీల్దార్‌, ఆర్‌ఐల చిత్ర విచిత్రాలు నాగారం మున్సిపల్‌ లిమిట్స్‌లోని ప్రభుత్వ భూమిలోని నిర్మాణాల అక్రమ క్రమబద్ధీకరణకు సహకారం సదరు ల్యాండ్‌ ను స్వాధీనం చేసుకోవాలని స్థానికుల డిమాండ్‌ ఇప్పటికీ అక్రమ నిర్మాణాలకు అనుమతులిస్తున్న నాగారం కమిషనర్‌ ప్రభుత్వ భూములను రక్షించాల్సిన వారే భక్షిస్తే ఇంకేముంటుంది. కంచె చేను మేస్తే ఇక...

జంక్షన్ల అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలి: కమిషనర్ రోనాల్డ్ రోస్

హైదరాబాద్ : నగరంలో ప్రధాన కూడళ్లలో చేపట్టిన జంక్షన్ల అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. శనివారం ఖైరతాబాద్ జోన్ సోమాజిగూడ, పంజాగుట్ట, ఎన్.ఎఫ్.సి.ఎల్ వద్ద పురోగతిలో ఉన్న జంక్షన్ల పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ…...

చట్ట విరుద్ధమైన సెల్లార్లు ఆపాలి..

మణికొండ : మణికొండ మున్సిపల్‌లోని వార్డు 8లోని అల్కా పుర్‌ రోడ్‌ నెంబర్‌ 22 లో 900 గజాల స్థలం కలిగిన ప్లాట్‌ నెంబర్‌ 292, 293 లో మార్స్‌ ఇన్ఫ్రా, శాన్వి ఇన్ఫ్రా సెల్లార్‌ తవ్వకాలు మొదలు పెట్టారని ప్రక్కనే వున్న ప్లాట్‌ నంబర్‌ 285, 286, 287 లోని అపార్ట్మెంట్‌ జే.ఎస్‌.ఆర్‌...

రోడ్డు వేశారు.. శిథిలాలు మరిచారు..

కోటి యాభై లక్షల ఖర్చుతో రోడ్డు నిర్మాణం. రోడ్డుకు అడంగా శిథిలాలు వదిలేశారు.. నెల రోజులుగా నిలిచిపోయిన రాకపోకలు.. పక్షం రోజుల కిందట అత్యవసరంగా వెళుతున్నఅంబులెన్స్ సైతం వెనిక్కి వెళ్లిన వైనం ఎమ్మెల్యే, కార్పొరేటర్, జిహెచ్ఎంసీ ఇంజినీర్ కు ఎన్నిఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం మాన్ హోల్స్ కి కవర్లు వెయ్యడం మరిచారు.. వారం క్రితం ఓ వృద్ధుడు మాన్ హోల్ లో...

అనారోగ్యంతో ఆరోగ్య కేంద్రాలు…

కాగితాల పైనే ఉన్నతి - సేవలతో అధోగతి.. పాలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రుల దయనీయ పరిస్థితి… 5 యేళ్లు గా కరంటు బిల్లులు కట్టకపాయే డాక్టర్లు లేక, వైద్యం అందక ప్రయివేటును ఆశ్రయిస్తున్న ప్రజలు…పాలేరు : ఆపద వచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి పోతే సమయానికి డాక్టర్లు అందుబాటులో లేక ప్రయివేటు వైద్యాన్ని ప్రజలు ఆశ్రయిస్తున్న ఘటనలు ఓ వైపు...

ముంపు ప్రాంతాలలో పర్యటించిన

జీ.హెచ్‌.ఎం.సీి. కమిషనర్‌..రోనాల్డ్‌ రోస్‌గడ్డిఅన్నారం : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా ప్రధాన రహదారులు, కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి… ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతా లను బుధవారం రోజున జి.హెచ్‌.ఎం.సి కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌.. ఎల్బీనగర్‌ నియోజకవర్గం పరిధిలోని, గడ్డిఅన్నారం డివిజన్‌ పరిధిలోని లోతట్టు ప్రాంతాలలో స్థానిక...

డమ్మీలతో దందా జరుగుతున్నాకమిషనర్‌ చర్యలెక్కడ..?

కాంట్రాక్టు బేసిస్‌ మీద పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల కష్టాన్ని దోచుకుంటున్నారు కొందరు ఎస్‌.ఎఫ్‌.ఏ. లు.. కాగా ఈ ఎస్‌.ఎఫ్‌.ఏ. లు తమ కుటుంబీకుల పేర్లను రిజిస్టర్‌లో చూపిస్తూ వారు విధులకు హాజరు కాకుండానే జీతం డబ్బులు దొబ్బేస్తున్నారు.. తద్వారా నిజంగా అవసరమున్న వారికి పని లేకుండా పోతోంది.. ఈ విధంగా కొందరు ఉన్నతాధికారుల కనుసన్నలలోనే...

జల్‌పల్లి కమిషనర్ ‘‘జరా దేఖో ఇదర్‌’’..!

సంవత్సరాలుగా తీరని మురుగు సమస్య…! సీజనల్‌ వ్యాధులతో విషజ్వరాల వ్యాప్తి…..!!జల్‌పల్లి : పురపాలక సంఘం ఒకటవ వార్డు ఉమర్‌ ఫారూఖ్‌ మస్జిద్‌ ఎదురుగ ఉన్న బస్తిలో అనేక చోట్ల మురికి కాలువలు సరిగా లేక ప్రధాన రహదారి తోపాటు పలు కాలనీలోని అంతర్గత రోడ్లపై మురుగు నీరు ఏరులై పారుతు కంపు కొడుతోంది. ఇలా ఉన్నప్పటికీ...

కార్మిక శాఖ కమిషనర్ గా అహ్మద్ నదీం..

ఉత్తర్వులు జారీ చేసిన మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్..కార్మిక శాఖ కమిషనర్ గా అహ్మద్ నదీమ్ బాధ్యతలు చేపట్టారు.. మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్, సెక్రటరీ, సయ్యద్ ఉమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు..
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -