ఫిబ్రవరి 1న ముగియనున్న సర్పంచుల పదవీకాలం
ప్రత్యేక అధికారుల పాలనలోకి పంచాయతీలు
పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల నియామకానికి రంగం సిద్ధం
రాష్ట్రంలో మొత్తం 12,777 గ్రామ పంచాయతీలు
ప్రభుత్వం సూచన మేరకు కలెక్టర్లు జాబితా
హైదరాబాద్ : రాష్ట్రంలో వచ్చే నెలలో సర్పంచుల పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం జాబితా సిద్ధం చేయాలని...
ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎస్పీఎఫ్ పర్యవేక్షణలోనే భద్రత
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సచివాలయ భద్రత తిరిగి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) అధీనంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అంతర్గతంగా ప్రణాళికలు రూపొందుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సచివాలయ భద్రతను తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ (టీఎస్ఎస్పీ) విభాగం పర్యవేక్షిస్తోంది. నూతన సచివాలయ భవనం ప్రారంభమైన...
2027లో పూర్తికానున్న కొత్త వీఎల్ఎఫ్ సెంటర్
తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకున్న భారత నావికా దళం
నేవీ అధికారుల భేటీలో సీఎం రేవంత్ పలు కీలక నిర్ణయాలు
దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ను
వికారాబాద్ జిల్లాలో నెలకొల్పనున్న భారత నావికా దళం
దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1,174 హెక్టార్ల
అటవీ భూమిని నేవీకి అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం..
భారత నావికా...
రేవంత్ రెడ్డి వ్యక్తిగత సమాచారం లీక్..?
సమాచారం లీకయ్యిందా.. లేక లీక్ చేశారా ?
అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం!
భద్రత విషయంలో ఇంటెలిజెన్స్ కీలక మార్పులు
చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మినహా పాతవారి తొలగింపు
కొత్త వారిని నియమిస్తూ ఇంటెలిజెన్స్ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ విషయంలో ఇంటెలిజెన్స్...
సీఎంను నివాసంలో కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం ఆయన నివాసంలో కలిశారు. సీఎం దావోస్ పర్యటన ఇటీవలే ముగించుకుని రావడంతో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్...
ఢిల్లీ లో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని, ప్రొటోకాల్ మరియు పబ్లిక్ రిలేషన్స్ సలహాదారుగా హర్కర వేణుగోపాల్, పబ్లిక్ రిలేషన్స్లో సీఎం రేవంత్రెడ్డి సలహాదారుగా వేం నరేందర్ రెడ్డిల నియామకం.
ముగ్గురు సలహాదారులకు క్యాబినెట్ ర్యాంక్తో ఉత్తర్వులు జారీ తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులను నియమించారు....
లండన్లో సిఎం రేవంత్తో అక్బరుద్దీన్ భేటీ
రాజకీయ చర్చకు దారితీస్తోన్న సమీకరణాలు
హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాలు మారుతున్నాయి. లండన్ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్రెడ్డిని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కలవడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో అక్బరుద్ధీన్ భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. లండన్...
పులి బయటకు వస్తే బోనులో పడేస్తాం
కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ గట్టి కౌంటర్
హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను మరింతగా బొందపెట్టడం ఖాయమని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా నెట్టే ఛాన్స్ లేదని లండన్ పర్యటనలో ఉన్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...