పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటైన 'స్త్రీ నిధి' అగ్రవర్ణ రిటైర్డ్ అధికారుల చేతిలో బంధీ..
రిటైర్డ్ అధికారి విద్యాసాగర్ "రెడ్డి" లాబీయింగ్ ను కాపాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం!
రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా 12 ఏళ్ళుగా విద్యాసాగర్ రెడ్డి కొనసాగింపు..
రిటైర్డ్ అధికారులకు రిహాబిలిటేషన్ సెంటర్ గా మారిన 'స్త్రీ నిధి'
మంత్రి సీతక్క మౌనం 'స్త్రీనిధి'కి పెను ప్రమాదం..
స్త్రీల...
తన పదవీకాలం పొడిగింపు కోసం చట్టాన్ని మార్పించుకున్న ఘనుడు..
ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి తీగల రవీందర్రావు సర్వీసు మొత్తం మోసపూరితమెనా!
కూతురు విదేశాల్లో ఉన్నందున బ్లాక్ మనీ అంత వైట్ మనీ అని పోజులు
ఇతగాడి అక్రమ వ్యాపారాలు టానిక్ క్యూ మార్ట్ల పర్యవేక్షనంత కొడుకుదేనా?
ప్రభుత్వ ఉద్యోగుల పదవీకాలం పొడిగింపులో మమ(త)తాను రాగల సీరియల్ కథలు ఎన్నెన్నో..
ఇవే కాకుండా...
ఇంద్రవెల్లి సభతో ఎంత ఖర్చు పెట్టారో చెప్పాల్సిందే
ఛార్డెడ్ ఫ్లైట్లలతో తిరుగుతూ ప్రజాధనం వృదా చేస్తున్న సిఎం
ఫూలే విగ్రహం కోసం 12న ఇందిరాపార్క్ వద్ద ధర్నా
మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత వెల్లడి
హైదరాబాద్ : రూ.500లకే గ్యాస్ పథకం ప్రారంభానికి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకాగాంధీని ఆహ్వానించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రభుత్వ...
తెలంగాణ కోసం కెసిఆర్ చేసిన త్యాగాలు మరిచారా
దేశంలో అత్యంత సంస్కారహీనమైన నేత రేవంత్
భద్రాచలం బిఆర్ఎస్ సమీక్షలో హరీష్ రావు విమర్శలు
భద్రాచలం : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెనకడుగు వేస్తే తెలంగాణ వచ్చేదా అని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే టీ హరీశ్ రావు అన్నారు. తెలంగాణ రాకపోతే రేవంత్ సీఎం అయ్యేవాడా అని ప్రశ్నించారు....
రేవంత్ మావాడే అంటూ బెదిరింపులకు దిగుతున్న ఎస్.ఆర్. కన్స్ ట్రక్షన్స్ సంజీవ రెడ్డి
ఇరిగేషన్ ఎన్.ఓ.సి లేకుండానే హెచ్.ఎం.డి.ఏ అనుమతులు మంజూరు చేసిన యాదగిరి రావు ..
అమీన్ పూర్ లో అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోతున్న భూ కబ్జాదారులు ..
వాల్టా చట్ట ప్రకారం కేసులు నమోదు చేయని ఇరిగేషన్ అధికారులు..
పెద్ద చెరువును పరిరక్షించే వారెవరు..?
అధికారుల కనుసన్నల్లో...
సోషల్ మీడియా ద్వారా తన ఫుడ్ సెంటర్ వైరల్ గా మారడంతో కుమారి అంటీ బిజినెస్ భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలో వేలల్లో సోషల్ మీడియా యూజర్స్ ఆంటీ ఫుడ్ తినాలని బంజారాహిల్స్ వస్తుండటంతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ అధికారులు అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఆమె...
హైదరాబాద్ : వేములవాడ టెంపుల్కు హెచ్ఎండీఏ నుంచి రావాల్సిన రూ.20 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని హెచ్ఎండీఏ అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. అలాగే వేములవాడ లో బ్రిడ్జి నిర్మానానికి 30 కోట్ల నిధులు మంజూరు చేయాలని సీఎస్ను సీఎం ఆదేశించారు. వేములవాడ చెరువు సుందరీకరణకు ప్రత్యేక నిధులు ఇస్తామని హామీనిచ్చారు. త్వరలో...
నర్సారెడ్డి మృతి కాంగ్రెస్కు తీరని లోటు
సంతాపం ప్రకటించిన సీఎం రేవంత్ తదితరులు
నిజాం వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర
నిర్మల్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా..
ఎమ్మెల్సీ, ఎంపీగా, మంత్రిగా సుదీర్ఘ బాధ్యతలు
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నర్సారెడ్డి (92) సోమవారం ఉద యం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యం,...
అత్యవసర సమయంలో సరైన వైద్యం
ప్రజల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఏర్పాటుకు ఆదేశాలు
ప్రైవేట్ ఆస్పత్రులకు 3నెలలకోసారి ఆరోగ్యశ్రీ బిల్లులు
వైద్య కళాశాలలు ఉన్నచోట పారా మెడికల్ కోర్సులు
బీబీ నగర్ ఎయిమ్స్పై నివేదిక సిద్దం చేయండి
కొడంగల్లో మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు పరిశీలన
ఉన్నతస్థాయి సమీక్షలో సిఎం రేవంత్ ఆదేశాలు
హైదరాబాద్ : తెలంగాణలో వైద్య కళాశాల ఉన్న ప్రతీచోట నర్సింగ్,...