Tuesday, May 7, 2024

bjp

కమల్ మిత్ర ప్రారంభించిన బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా..

బిజెపి జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ లు కలిసి ఢిల్లీ నుండి కమల్ మిత్ర ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా నాయకులు. కార్యకర్తలు వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో...

టిప్పు సుల్తాన్ సమాధికి పూజలు..

టిపికల్ గా కనిపిస్తున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. చర్చనీయాంశ మౌతున్న డీకే పోకడ.. కర్ణాటక కాంగ్రెస్ నాయకులు, డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా వార్తల్లో కనిపిస్తుంటాడు.. ఇటీవల ఆయన టిప్పుసుల్తాన్ సమాధికి పూలమాలలు వేసి, పూజలు చేసి తన పని మొదలుపెట్టారు.. దీని మర్మమేమి రామచంద్రా అంటూ విస్తుపోవడం కాంగ్రెస్...

ఓ.ఆర్.ఆర్. టెండర్లపై సీబీఐ కి ఫిర్యాదు..

రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు కనుక ఈ నిర్ణయం.. వేసవి సెలవుల అనంతరం కోర్టుకు వెళ్తాము.. కేటీఆర్ మౌనంగా ఉండటం వెనుక మతలబు ఏమిటి..? ఓ ఆర్ ఆర్ కోసం ఓ కార్పొరేషన్ పెట్టాలి : డిమాండ్ చేసిన రఘునందన్ రావు.. ...

హిజాజ్ పై నిషేధం ఎత్తివేత..

బెంగుళూరు, 25 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్షిస్తున్నది. ఇందులో భాగంగా బీజేపీ ప్రభుత్వం విద్యాసంస్థలో హిజాబ్‌పై విధించిన నిషేధాన్ని తొలగించనున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయంలో ఆమెస్టీ ఇండియా ప్రభుత్వాన్ని కోరింది. ఈ క్రమంలో మంత్రి, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున...

డివైఎఫ్ఐ కేంద్ర కమిటి సమావేశాలను జయప్రదం చేయండి..

హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :మే 26, 27, 28 తేదిల్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైద్రాబాద్ లో జరిగే డివైఎఫ్ఐ అలిండియా కమిటి సమావేశాలను జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ లు పిలుపునిచ్చారు. మంగళవారం రోజున డివైఎఫ్ఐ అలిండియా కమిటి...

ఏ ఎండకా గొడుగు..

వ్యూహం మార్చిన కమ్యూనిస్టులు.. తెలంగాణపై ప్రభావం చూపనున్న కర్ణాటక ఫలితాలు.. కర్ణాటకలో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చామన్న సీపీఐ నారాయణ.. తెలంగాణాలో బీ.ఆర్.ఎస్. బీజేపీ దోస్తీ కట్టాలా..? కాంగ్రెస్ తోనా..? ప్రాధాన్యత సంతరించుకున్న నారాయణ కామెంట్స్.. హైదరాబాద్, 15 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్రంపై పడింది. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు వ్యూహం...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -