ఎమ్మెల్యే అంటే నియోజకవర్గ ప్రజల జీతగాడు.సీఎం అంటే రాష్ట్ర ప్రజలకు పెద్ద జీతగాడు.ఓటు అంటే తెల్ల కాగితం కాదు!కంప్యూటర్ బటన్ కాదు!!వెయ్యి రూపాయల నోటు కాదు..బీరు, విస్కీ బాటిల్ అసలే కాదు…మనం ఓటు వేస్తే ఎమ్మెల్యేలు అవుతున్నారు..ఎమ్మెల్యేలను కూడగడితే ముఖ్యమంత్రులుఅవుతున్నారు. మనం ఓటు వేస్తే ఎంపీలు అవుతున్నారు..ఎంపీలను కూడ కడితే ప్రధాన మంత్రులుఅవుతున్నారు…ప్రజాస్వామ్య పాలన...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రేసును
ఏర్పడిన తరువాత ప్రజలను మోసం చేసింది
బీజేపీ కమిట్మెంట్ తో ప్రజల కోసం పనిచేస్తుంది
తెలంగాణ ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు
బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఏ శక్తి అడ్డుకోలేదు
అసెంబ్లీ ఎన్నికల్లో 119 కి 90 సీట్లు మేమె గెలుస్తున్నాం
ప్రజలకు మెరుగయిన పాలన అందించడం ఒక్క బీజేపీకే సాధ్యం
ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధితో బీజేపీ...
రాజస్థాన్లో ముదరిన విభేదాలు
సీఎం అశోక్ గెహ్లాట్ తీరుపై అసంతృప్తి
కొత్తపార్టీ యోచనలో సచిన్ పైలట్
నాలుగు సంవత్సరాలుగా ఆధిపత్య పోరు
కాంగ్రెస్తో అనుబంధం తెంచుకోడానికి సిద్ధం
ఈనెల 11న దౌసలో కొత్త పార్టీ ప్రకటన
జైపూర్, రాజస్థాన్ కాంగ్రెస్లో రాజకీయాలు రసకందాయంలో పడినట్టే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఆయన మాజీ డిప్యూటీ సచిన్ పైలట్ మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలు...
దేశ రాజధాని ఢిల్లీలో రెజ్లర్లకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్పై చర్యలు తీసుకోవాలంటూ గత కొన్నాళ్లుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. అయినా కేంద్ర సర్కారు రెజ్లర్ల గోడు పట్టించుకోకుండా పెడచెవిన పెడుతూ వస్తున్నది.. ఈ...
ఆధారాలతో వెలుగులోకి తెస్తున్నాఉలుకూ పలుకూ లేని అధికార ప్రభుత్వం..
ప్రతిపక్ష నేతలకున్న సోయి వారికి లేకపోయే..
రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలం, సీతారాం పూర్ రామాయలయభూముల అన్యాక్రాంతమై వరుస కథనాలు రాసిన ఆదాబ్..
భూముల సంరక్షణ కోసం అలుపెరుగని పోరాటంచేస్తున్న రాష్ట్రీయ వానర సేన..
ఈ అక్రమ వ్యవహారంపై తీవ్రంగా స్పందించినబీజేపీ మహిళా నేత విజయశాంతి..
ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు,...
దీంతో పార్టీ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు
బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి తీరు, రైతులకు న్యాయం చేసేందుకు చేస్తున్న పోరాటాన్ని చూస్తుంటే.. తమ స్వార్థం కోసం ఆ పార్టీలో చేరారా.. అనే ప్రశ్న అందరి ముందు తలెత్తుతోంది. మన దేశంలో ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థ ఉంది. రాజకీయ పార్టీలు దుకాణదారులుగా మారాయని భావించే పరిస్థితి ఏర్పడింది....
దళిత బంధులో 30 శాతం ఎమ్మెల్యేలకు, మరో 30 శాతం సీఎం కుటుంబానికి
కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రియల్ దందాలన్నింట్లో 60 శాతం కమీషన్లు
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ కాదు… అవినీతి సర్కార్
ట్రిపుల్ వన్, కోకాపేట భూములను బీఆర్ఎస్ కు కేటాయింపుపై కోర్టుకు వెళతాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్...
ఏం సాధించారని కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలు…? ప్రజల్లో పేరున్న వారికే టికెట్లు..
సర్వే నివేదికలను ఆధారం చేసుకునే టిక్కెట్స్ ఇస్తాం..
తెలంగాణాలో బీజేపీయే బీ.ఆర్.ఎస్. కు పోటీ..
నాయకులు నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉండాలి..
కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యే దిక్కులు చూస్తున్నారు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుబండి సంజయ్ కుమార్
హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు
హైదరాబాద్ : నిత్యం...