Wednesday, May 15, 2024

aadaab hyderabad

భారతదేశపు మొట్టమొదటి నీటి అడుగున మెట్రో రైలు..

ఈ డిసెంబర్ నెలాఖరులోగా ప్రారంభం.. వివరాలు వెల్లడించిన కోల్ కత్తా మెట్రో రైల్ ప్రాజెక్ట్.. ప్రతి 12 నిమిషాలకు ఒక ట్రైన్ నడిచేలా ఏర్పాట్లు.. ఇది సక్సెస్ అయితే అద్భుతమే అంటున్న అధికారులు.. కోల్ కత్తా: భారతదేశంలో మెట్రో రైళ్లు వంతెనపై నుండి వెళ్లటం చూశారు. భూగర్భంలోంచి వెళ్లడం చూశారు. అయితే అది నీటి కిందకు వెళ్లడం ఇప్పుడు చూడబోతున్నారు.....

చంద్రబాబు కేసులో మరో ట్విస్ట్..

ఆయన 13 చోట్ల సంతకాలు పెట్టారు.. నిబంధనలు పక్కనపెట్టి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌ను ఏర్పాటు.. రూ.241 కోట్లు నేరుగా ఒక కంపెనీకి వెళ్లడం కీలకం.. అప్రూవల్స్ కోసం బాబు సంతకం ఉందన్న ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్.. అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాడు నిబంధనలను పక్కనపెట్టి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేశారని ఆంధ్రప్రదేశ్ సీఐడీ అదనపు డీజీ...

నీలం మధుకు ఘన స్వాగతం పలికిన సబ్బండ వర్గాలు..

బొంతపల్లిలో మత్స్యశాఖ ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ భారీగా హాజరైన మహిళ లోకం.. వీరభద్ర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు.. స్వామివారి ఆశీస్సులు తీసుకున్న నీలం మధు… నీలం మధు సమక్షంలో ఎన్ఎమ్ఆర్ యువసేనలోచేరిన బొంతపల్లి మాజీ ఎంపీటీసీ మన్నే దీప.. వచ్చే ఎన్నికల్లో నీలం మధు వెంటే మా పయనం అంటూ ప్రకటన.. పటాన్ చెరు టికెట్...

వరద గుప్పిట్లో లిబియా..

వినాశనానికి గురైన మరో ఆఫ్రికన్ దేశం.. విధ్వంసం సృష్టిస్తున్న డేనియల్ తుఫాను.. తుఫాన్, ఆకస్మిక వరదలతో జల ప్రళయం 2 వేల మంది మృతి, 6 వేల మంది గల్లంతు.. డ్యామ్‌లు తెగిపోవడంతో వరదలో మునిగిన నగరం.. లిబియా: ఆఫ్రికన్ దేశమైన లిబియాలో తుఫాను, వరదలు భయంకరమైన విధ్వంసం సృష్టించాయి. డేనియల్ తుపాను విధ్వంసకర వరదలకు కారణమైంది. వరదలు, వర్షాల కారణంగా...

ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించిన ఇన్నోవేటివ్ క్లబ్..

హైదరాబాద్: ఇన్నోవేటివ్ క్లబ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఈసీఈ సోమవారం రోజు సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్‌లో మొదటి సంవత్సరం విద్యార్థులు 1200 ప్లస్ విద్యార్థుల కోసం ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌ను నిర్వహించింది. సెషన్ 1 - డిజైన్ థింకింగ్, ఇన్నోవేషన్ స్పీకర్ సీఏ నవీన్ నందిగామ హౌ సాల్వ్ ఏ ప్రాబ్లమ్ అండ్ క్రియేట్ ఏ సొల్యూషన్...

విప్లవాత్మక నాన్ – ఇన్వాసివ్ విధానంతో 1 మిలియన్ స్కాన్‌లనురికార్డ్ చేసిన ఇవా, ఒక మైలురాయిగా నిలిచింది..

హైదరాబాద్ : వెల్‌నెస్ టెక్నాలజీలో అగ్రగామి అయిన ఇవా, వెల్‌నెస్ ల్యాండ్‌స్కేప్‌ను మార్చే దిశగా తన ప్రయాణంలో ఒక గొప్ప విజయాన్ని గర్వంగా ప్రకటించింది. ప్రపంచంలోని 1వ వెల్‌నెస్ గాడ్జెట్, ఇవా, 1 మిలియన్ నాన్-ఇన్వాసివ్ స్కాన్‌లను నిర్వహించడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని అధిగమించింది, ఇందులో అద్భుతమైన నాన్-ఇన్వాసివ్ బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్...

డిపార్ట్ మెంట్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ విభాగంలో అవినీతి కంపు..!

బంగారం, వజ్ర వైఢూర్యాలు, పెట్రోల్ పంపుల ప్రముఖ నాసిరకం వ్యాపారులతో దోస్తీ.. కోట్లకు పడగలెత్తిన తూనికలు, కొలతల శాఖ ఉద్యోగులు… నిబంధనలు అతిక్రమించిన వ్యాపారులపై కేసులు పెట్టి పన్నులు వసూలు.. సేకరించిన సొమ్మును ప్రభుత్వ ఖజానాకు చేర్చకుండా తప్పుడులెక్కలు చూపిస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి.. నిబంధనలు తూచ్…అవినీతి అధికారుల కండకావరం.. అవినీతికి కొమ్ముకాస్తున్న వైనం… వినియోగదారులకు ఇక్కట్లు… హైదరాబాద్ : ప్రభుత్వంలో...

ఆజ్ కి బాత్..

"పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిదే"అన్న స్ఫూర్తితో.. నేటికీ ఇంకా సమాజంలో తిష్టవేసినచీడపీడలు నిర్బంధం, నియంతృత్వం, అన్యాయం కౌగిలిలోప్రజల స్వేచ్ఛ నలిగిపోతుంది..అక్రమాలను, అసమానతలను ప్రశ్నించడం మానేశారు..అవినీతి నోట్ల కట్టల చేతిలో ప్రజాస్వామ్యం అపహస్యమవుతోంది..కవులు, రచయితలు మొద్దు నిద్ర వీడి అక్షర సమరం చేయాలి..కాళోజీ ఆకాంక్షలు నెరవేరుస్తేనే ప్రజలకు విముక్తి..పాలకులకు ముక్తి ప్రాప్తి..లేదంటే? ప్రజలను...

రాజమండ్రి జైల్లో భారీ భద్రత..

ఓ బ్లాక్ మొత్తం చంద్రబాబుకే… సీసీ కెమెరాలు ఏర్పాటు.. సీఆర్పీ చట్టంలో హౌస్ రిమాండ్ లేదు.. స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో రూ.371 కోట్ల ఖజానా దోపిడీ.. కుంభకోణం ఎలా జరిగిందో నోట్ ఫైల్స్ ద్వారావెల్లడవుతోందన్న న్యాయవాది సీఐడీ లాయర్ పిన్నవోలు సుధాకర్ రెడ్డి.. అమరావతి: రాజమండ్రి కేంద్రకారాగారంలో ఎన్ ఎస్ జీ ప్రొటక్షన్ కంటే ఎక్కువ భద్రతను కల్పించామని, టీడీపీ అధినేత...

చిన్న సినిమాలకు శ్రీరామరక్ష..

అండగా నిలిచి ఆదుకుంటున్న డిస్ట్రిబ్యూటర్ ప్రశాంత్ గౌడ్.. హైదరాబాద్ : చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలను విడుదల చేయడమంటే నేలవిడిచి సాము చేయడమే అవుతుంది.. ఇది జగమెరిగిన సత్యం.. ఇక మధ్యతరహా సినిమాలను విడుదల చేయాలంటేనే నిర్మాతలకు చుక్కలు కనిపిస్తాయి.. అలాంటిది చిన్న నిర్మాతల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే సంవత్సరాలుగా కొన్ని...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -