Friday, May 3, 2024

చంద్రబాబు నాయుడుకి బెయిల్ రావాలని అభిమానుల పూజలు..

తప్పక చదవండి

మేడ్చల్ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి బెయిల్ రావాలని కోరుకుంటూ మేడ్చల్, చంద్రనగర్ కాలనీలోని శ్రీ నల్ల పోచమ్మ తల్లీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎన్టీఆర్ విగ్రహ పరిరక్షణ సమితి అధ్యక్షులు వాసు వర్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు బొంది సుధాకర్ గౌడ్, వెంకట్ రావు, భాస్కర్, శ్రీపాల్ గౌడ్, సురేష్, పాండుగౌడ్, యాదగిరి, తిరుమలేష్, వీరాస్వామి, శేఖర్, శ్రీధర్ రెడ్డి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు