ఓయూ లేడీస్ ఘటనపై కవిత విమర్శలు
హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో విద్యార్థినిల భద్రత గాల్లో దీపంగా మాందనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇందుకు ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్ ఘటనే నిదర్శన్నారు. శుక్రవారం రాత్రి సమయంలో ఉస్మానియా యూనివర్శిటీలోని లేడీస్ హాస్టల్ లోకి ప్రవేశించిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తుల్లో ఒకరిని...
విద్యార్థినుల ఆందోళనతో ఉద్రిక్తత
సర్దిచెప్పిన పోలీసులు.. ఆందోళన విరమణ
హైదరాబాద్ : ఉస్మానియా వర్శిటీ లేడీస్ హాస్టల్ లోకి శుక్రవారం రాత్రి ఆగంతకులు ప్రవేశించారని విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనతో వర్శిటీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఓయూ రిజిస్ట్రార్ వచ్చి నచ్చచెప్పినా విద్యార్థినులు వినలేదు. వీసీ వచ్చే వరకూ ధర్నా విరమించబోమని...
పిలుపునిచ్చిన ఏ.ఐ.ఎస్.ఎఫ్. ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిల్
హైదరాబాద్ : రాబోయే 40 రోజులలో బిఆర్ఎస్ పార్టీ ఓడించాలని ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిల్ భవిష్యత్తు కార్యచరణ ఆర్ట్స్ కళాశాల ముందు నిర్వహించిన మీడియా సమావేశం ప్రకటించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ పార్టీ అనేక విద్యార్థి, నిరుద్యోగ, ప్రజా వ్యతిరేక...
హైదరాబాద్ : ఓయూ పరీక్షల విభాగంలో బతుకమ్మ సంబరాలు జరుపు కుంటున్న ఉద్యోగ సోదరీమణులు. ముఖ్య అతిదిగా ఓయూ పరీక్షల విభాగం కంట్రోలర్ ఆచార్య రాములు, ఆడిషనల్ కంట్రోలర్స్, అసిస్టెంట్ రిజిస్ట్రార్స్, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఇది మా నైతిక విజయం అన్న నిరుద్యోగ జేఏసీ క్రాంతి..
హైదరాబాద్ : గురువారం రోజు ఓయూలో ఫ్లెఓవర్ శంకుస్థాపన కు వస్తామని ప్రగల్బాలు పలికినటువంటి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, తలసాని, మహమూద్ అలీ తదితరులు విద్యార్థులకు భయపడి ఓయూ కు రాలేకపోయి చివరకు డిఫ్యూటి మేయర్ తో శంకుస్థాపన చేయించారు.
ఇది విద్యార్థుల...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...