Tuesday, April 23, 2024

kerala

15 మందికి ఉరిశిక్ష..

బీజేపీ నేత రంజిత్‌ శ్రీనివాసన్‌ దారుణ హత్య తల్లి, భార్య, పిల్లల ముందే హత్యచేసిన పీఎఫ్‌ఐ సభ్యులు డిసెంబరు 19, 2021లో చోటుచేసుకున్న ఘటన నిషేధిత పీఎఫ్‌ఐ, ఎస్డీపీఐ కార్యకర్తలకు ఉరిశిక్ష తీర్పు వెలువరించిన కేరళ జిల్లా కోర్టు కేరళకు చెందిన బీజేపీ ఓబీసీ విభాగం నేత రంజిత్‌ శ్రీనివాసన్‌ హత్య కేసులో నిషేధిత ఇస్లామిస్ట్‌ సంస్థ పాప్యులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌...

దేశానికి ‘షిప్‌ బిల్డింగ్‌ హబ్‌’గా కొచ్చి

కొచ్చిలో రూ.4,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం కోస్టల్‌ సిటీ సామర్థ్యం పెంచేందుకు కృషి గురువాయూరు దర్శనం అదృష్టం అన్న మోడీ సురేశ్‌ గోపి కూతురు పెళ్లికి హాజరు కొచ్చి : కేరళలోని కొచ్చిలో రూ.4,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారంనాడు ప్రారంభించారు. ప్రధాని ప్రారంభించిన మూడు ఇన్‌ఫ్రాస్టక్చర్ర్‌ ప్రాజెక్టులలో కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ ’న్యూ...

కేరళ మహిళలు ఉత్సాహం ప్రశంసనీయం

స్వాతంత్య్ర పోరాటంలో పెద్దన్న పాత్ర పోషించారు ధైర్యసాహసాలకు, శ్రమకు ఆదర్శంగా నిలిచారు కేరళ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ త్రిసూర్‌ : మూడు రోజుల దక్షిణ భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కేరళలోని త్రిసూర్‌ చేరుకున్నారు. ఇక్కడ జరిగిన 2 లక్షల మంది మహిళలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. కేరళ అభివృద్ధిలో మహిళల సహకారం...

హిందూక్షేత్రాలపై రాజకీయం తగదు: బండి

కరీంనగర్‌ : కేరళకు అయ్యప్ప భక్తులు వెళ్లకుండా కుట్రలు చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ పేర్కొన్నారు. మంగళవార నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ…అయ్యప్ప భక్తుల ఇబ్బందులు పాలకులకు కనిపించడం లేదా..?హిందూ క్షేత్రాలను ఎందుకు వివాదం చేస్తున్నారని ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని నాశనం చేసే...

చాపకిందనీరులా కరోనా వ్యాప్తి

కొత్తగా 628 కరోనా కేసులు నమోదు ఆదివారం కరోనాతో ఒకరు మృతి కేరళలో పెరుగుతున్న కేసుల సంఖ్య న్యూఢిల్లీ : దేశంలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్‌ కేసులు 4 వేల మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 628 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడిరచారు. కేంద్ర వైద్య, ఆరోగ్య...

కరోనా కొత్త వేరియంట్‌తో ఎపి అప్రమత్తం

శబరి యాత్రలకు వెళ్లే వారికి హెచ్చరికలు విజయవాడ : పొరుగు రాష్ట్రం తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్‌ కేసులు 14 నమోదు కాగా, ఏపీలోనూ ఆందోళన మొదలైంది. దీంతో ఆరోగ్యశాఖ అప్పరమత్తం అయ్యింది. అయితే, ఏపీలో ఇప్పటివరకూ కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి...

కేరళలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఒక్క కేరళలోనే 300 కేసులు వెలుగులోకి ఇప్పటికే ముగ్గురు వ్యక్తులు దుర్మరణం తిరువనంతపురం : దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం…గత 24 గంటల్లో 358 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క కేరళలోనే 300 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే కేరళలో కరోనా సోకి ముగ్గురు...

కోవిడ్‌ భయం..

గడచిన 24 గంటల్లో 335 పాజిటివ్‌ కేసులు కేరళలో గుర్తించిన కొత్తరకం వేరియంట్‌ జేఎన్‌.1 కరోనా వైరస్తో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు టెస్టింగ్‌లను పెంచాలని కేంద్రం సూచనలు లక్షణాలు ఉంటే టెస్టులు చేయాలన్న కేంద్రం ప్రతి జిల్లాలోనూ పరిస్థితిని సమీక్షించాలని స్పష్టీకరణ భారత్‌ లో మళ్లీ కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా జేఎన్‌1 కరోనా సబ్‌ వేరియంట్‌ వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో,...

మళ్లీ కలవరపెడుతున్న కరోనా

కొత్త వేరియంట్‌తో ఐదుగురు మృతి న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా మరో ఐదుగురు చనిపోడం, కొత్త వేరియంట్‌ ప్రభావం చూపడం కలకలం రేపుతోంది. దేశంలో పలుచోట్ల కొత్త వేరియంట్లతో భయపెడుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఆదివారం 335 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి....

అయ్యప్ప భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయండి

కేరళ సీఎంకు కిషన్‌ రెడ్డి లేఖ హైదరాబాద్‌ : కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి క్షేత్రంలో కనీస ఏర్పాట్ల లేమి కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కేరళ ముఖ్యమంతి...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -