Friday, March 29, 2024

karnataka

భారీగా నగదు పట్టివేత

కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.42 కోట్ల నగదును సీజ్‌ హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కర్ణాటక నుంచి భారీగా నగదును తరలించే యత్నాన్ని ఐటీ అధికారులు అడ్డుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.42 కోట్ల నగదును సీజ్‌ చేశారు. ఓ లారీలో 22 బాక్సుల్లో రూ.42 కోట్లను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అంతేగాక...

ఎన్డీయేలోకి జేడీఎస్‌..

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలిసే పోటీ! అమిత్‌ షా, జేపీ నడ్డాలతో కుమారస్వామి భేటీ లోక్‌సభ ఎన్నికలకు ముందు కీలక పరిణామం జేడీఎస్‌ రాకను ఆహ్వానించిన బీజేపీ కర్ణాటకకు చెందిన జనతా దళ్‌ సెక్యూలర్‌ (జేడీఎస్‌).. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో అధికారికంగా చేరింది. బీజేపీ అగ్రనేతలు అమిత్‌...

కావేరీ నదీ జలాల వివాదంలో జోక్యం చేసుకోము..

తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు.. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ ఇకపై కూడా చేపట్టాలని సూచన.. న్యూ ఢిల్లీ : కావేరీ నదీ జలాల వివాదంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీని కావేరీ వాటర్‌ రెగ్యులేషన్‌ కమిటీ (సీడబ్ల్యూఆర్‌సీ), కావేరీ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ (సీడబ్ల్యూఎంఏ) ఇకపై కూడా...

కర్నాటకలో రాజ్యాంగ పీఠిక పఠనం

బెంగళూరు : అంతర్జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని కర్ణాటక ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ పీఠికను చదివే కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి ఏకకాలంలో లక్షలాది మంది పాల్గొన్నారు. బెంగళూరు విధాన సౌధ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు ఇతర అతిథులు రాజ్యాంగ...

మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతి..

ఢిల్లీ : మావోయిస్టు అగ్రనేత రాజిరెడ్డి మరణం వార్తలపై దృష్టి సారించిన కేంద్ర నిఘా వర్గాలు…మావోయిస్టు పార్టీ విస్తరణలో విశేష కృషి చేసిన రాజిరెడ్డి..మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి అలియాస్ సత్తన్న మరణించారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర నిఘా వర్గాలు సారించాయి..తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన రాజిరెడ్డి తొలి తరం మావోయిస్టు నేతల్లో...

కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో జరుగుతున్న ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ కమిటీ జర్నలిస్ట్ యూనియన్ 132 వ నేషనల్ వర్కింగ్ కమిటీ సమావేశాలు..

ఐ.ఎఫ్.డబ్ల్యు.జె. అడిషనల్ జాతీయ జనరల్ సెక్రెటరీగా భరత్ కుమార్ శర్మ నియామకం.. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 132 వ నేషనల్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి మరో పదవి లభించింది. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు ఐ ఎఫ్ డబ్ల్యూ జె జాతీయ ఉపాధ్యక్షులు...

ఎమ్మెల్యే రాజాసింగ్ కు కృతజ్ఞతలు..

అభినందనలు తెలియజేసిన పీ. అనిల్ యాదవ్.. కర్ణాటకలో జైన సన్యాసి హత్యకు వ్యతిరేకంగా జరిగిన శాంతియుత నిరసన ర్యాలీలో జైన్ కమ్యూనిటీకి మద్దతుగా నిలిచినందుకు ఎమ్మెల్యే గోషామ్‌హాల్, టి. రాజా సింగ్ కు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు జాంబాగ్ డివిజన్, బీజేపీ ప్రధాన కార్యదర్శి పీ. అనిల్ యాదవ్..

కర్నాటకకు తరలుతున్న అక్రమ ఇసుక..

మూడు ఇసుక టిప్పర్లు పట్టుకున్న క్రిష్ణ పోలీసులు… మైనింగ్‌, చెక్‌ పోస్ట్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌మఖ్తల్‌ : నియోజక వర్గం లోని మాగనూరు మండ లం వర్కూర్‌ ఇసుక రీచ్‌ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని కడెచూర్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాకు అక్రమ ఇసుక యథేచ్ఛగా తరలుతోంది. రెండు మూడు రోజుల కిందట అక్రమ ఇసుక రవాణా...

యాసిడ్ దాడి బాధితురాలికి ఉద్యోగం..

యాసిడ్ దాడి బాధితురాలికి సీఎంవోలో ఉద్యోగం కల్పిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. బెంగళూరులో 2022 ఏప్రిల్ 28న యాసిడ్ దాడికి గురైన బాధితురాలు శుక్రవారం తన తల్లిదండ్రులతో కలిసి జనతా దర్శన్ కు వచ్చారు. యాసిడ్ దాడి ఘటనకు సంబంధించిన వివరాలను సీఎంకు వివరించారు. ఈ మేరకు తనకు ఉద్యోగం ఇప్పించాలంటూ...

సీరియస్‌ వార్నింగ్‌

బీజేపీకి ముమ్మాటికీ బీఆర్‌ఎస్‌ బి టీమ్‌ కర్నాటక తరహా వ్యూహంతో వెళ్లండి ఎన్నికలను ఎదుర్కొనే ఫార్మూలా అనుసరించండి బీఆర్‌ఎస్‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండబోదు తెలంగాణ నేతలకు రాహుల్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ నేతలకు రాహుల్‌ గాంధీ కీలక సూచనలు అంతర్గత విషయాలపై మీడియాకు ఎక్కవద్దని హెచ్చరిక తెలంగాణలో ఇద్దరు దొరికేలా ఉన్నారని వ్యాఖ్య న్యూఢిల్లీ, కర్నాటక తరహాలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనే ఫార్ములాను రెడీ...
- Advertisement -

Latest News

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌ ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు నాణ్య‌త లోపించిన...
- Advertisement -