Monday, May 6, 2024

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో పెరుగుతున్న ఆదరణ

తప్పక చదవండి
  • పరమేశ్వర్ రెడ్డిని గెలిపించాలని ఇంటింటి ప్రచారం
  • భారీ మెజార్టీ లక్ష్యంగా పావులు కదుపుతున్న క్యాడర్
  • ఇంటింటి ప్రచారంలో నెమలి అనిల్ కుమార్

నాచారం : ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పథకాలతో ప్రజల్లో విశ్వనియత, ఆదరణ పెరుగుతుందని నెమలి అనిల్ కుమార్ అన్నారు. మల్లాపూర్ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి మందమల్ల పరమేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కాలనీలో ప్రచారం నిర్వహిస్తుంటే బి ఆర్ఎస్ పై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తుందని తెలిపారు. ఉప్పల్ లో బిఆర్ఎస్ ను చిత్తుగా ఓడిస్తామని కాలనీ ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో కాళీ జాగాలు కనిపిస్తే కబ్జాలు చేశారని రాచక ప్రభుత్వాన్ని తప్పకుండా ఓడిస్తామని పరమేశ్వర్ రెడ్డి కి దీమ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీజీ సుదర్శన్, ఉమేష్ గౌడ్ పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు