జనగామ: లింగాలఘనపూర్ మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా భారాస రాష్ట్ర యువ నాయకులు జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు… వారితో పాటుగా పార్టీ ప్రధాన కార్యదర్శి గవ్వల మల్లేష్, స్థానిక సర్పంచ్ మనోహర్, ఎదునూరి వీరన్న, మండల రజక సంఘం అధ్యక్షుడు దికొండ రాజు, ఎడ్ల రాజు, కారంపూడి చంద్రం, మోటే వీరాస్వామి, మార్కెట్ డైరెక్టర్ బుషిగంపల ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ ఉప్పల మధు, గోపాలదాసు ఉపేందర్, కొత్తకొండ గంగాధర్, జంపన్న, జనగాం యాదగిరి, గండి సుకేష్, దామెర ప్రభాకర్, ఆశిష్ బబ్లూ, తదితరులు ఉన్నారు..