Tuesday, May 14, 2024

తెలంగాణ

కూలిన చర్చి స్లాబ్‌..

నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదం శిథిలాల కింద చిక్కుకున్న మరికొందరు కూలీలు సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్‌లు సంగారెడ్డి జిల్లా కోహిర్‌ మండల కేంద్రంలోని లాలా కుంటలో నూతన...

సంకెళ్లను తెంచి.. స్వేచ్ఛను పంచి..

పాలకులం కాదు.. సేవకులమే అన్న మాటను నిలబెట్టుకున్నాం సీఎం రేవంత్‌ రెడ్డి పాలనకు నెల రోజులు తన పాలన సంతృప్తినిచ్చిందన్న రేవంత్‌ రెడ్డి నేడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ సమావేశం పలు...

కొనసాగుతున్న బదిలీలు

జీహెచ్‌ఎంసీలో అధికారులకు స్థానచలనం టీజీఓ అధ్యక్షురాలు మమత ట్రాన్సఫర్‌ ఉత్తర్వులు జారీ చేసిన దాన కిశోర్‌ తెలంగాణలో అధికారుల బదిలీ కొనసాగుతోంది. మొన్నటి వరకు భారీగా ఐపీఎస్‌, ఐపీఎస్‌ అధికారులను...

ఈ-ఫార్ములా రేస్‌ రద్దు

హైదరాబాద్‌ అభిమానులకు నిరాశ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన నిర్వాహకులు ఈ రేసింగ్‌ సీజన్‌ 10కు హైదరాబాద్‌ ఎంపిక షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 10న రేసింగ్‌ కొత్త ప్రభుత్వం స్పందించకపోవడంతో రద్దు కాంగ్రెస్‌ నిర్లక్ష్యానికి...

సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల్లోకి..

త్వరలోనే ప్రజల్లోకి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీని గాడీలో పెట్టడానికి రంగం సిద్ధం ఆలస్యం చేస్తే.. పార్లమెంట్‌ ఎన్నికలపై ఎఫెక్ట్‌ ఇక త్వరలోనే జిల్లాల పర్యటనలకు షెడ్యూల్‌ కాంగ్రెస్‌ దూకుడుకు...

దేశంలోనే బెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ రాజేంద్రనగర్‌ పీఎస్

డీజీపీల సమావేశంలో కేంద్ర హోంశాఖమంత్రి నుంచి ట్రోఫీని అందుకున్న రాజేంద్రనగర్ పీఎస్ ఎస్‌హెచ్ఓ బి.నాగేంద్రబాబు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ దేశం మొత్తం మీద...

యూపీఎస్సీ తర‌హాలో టీఎస్‌పీఎస్సీ రూపకల్పన

ఏది చేసిన పారదర్శకంగా తప్పులు జరుగకుండా చూస్తాం మా ప్రభుత్వం హయాంలో నిరుద్యోగులకు అన్యాయం జరుగదు యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీసు క‌మిష‌న్ కు వందేళ్ల చ‌రిత్ర ఉంది.. యూపీఎస్సీ పార‌ద‌ర్శ‌క‌త...

242 మంది ఆచూకీ గల్లంతు

92కు చేరిన జపాన్‌ మృతుల సంఖ్య 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం ముగిసిన రెస్క్యూ ఆపరేషన్‌ టోక్యో : జపాన్‌లో భూకంప మృతుల సంఖ్య 92కి చేరింది. గల్లంతైన వారి...

ప్రక్షాళన దిశగా టీఎస్‌పీఎస్సీ

యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీ రూపకల్పన ఏది చేసిన పారదర్శకంగా తప్పులు జరుగకుండా చూస్తాం మా ప్రభుత్వం హయాంలో నిరుద్యోగులకు అన్యాయం జరుగదు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌కు వందేళ్ల చరిత్ర...

కొత్త హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాలు

బుద్వేల్, రాజేంద్రనగర్‌లో భూమిని కేటాయిస్తూ జీవో విడుదల.. వారసత్వ కట్టడంగా పాత భవనం! తెలంగాణలో కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు...
- Advertisement -

Latest News

- Advertisement -